సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మనకు వైద్య కళాశాలలుకరోనా వేళ దాతృత్వం స్ఫూర్తిదాయకంరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట మెడికల్ కాలేజీకి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దాత ఎన్ఆర్ఐమహేందర�
సూర్యాపేట : హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐ సుందరి లక్ష్మణ్(39), భార్య ఝాన్సీ(35) దంపతులు ఈ నెల 8వ తేదీ అర్థరాత్రి రోడ్డు ప్రమ�
కరోనా తగ్గుముఖం నెహ్రూ దవాఖానలో మెరుగైన వైద్యం లుసతుల కల్పనకు ప్రణాళికలు మంత్రి జగదీశ్రెడ్డి ఆకస్మిక తనిఖీ నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, కరోనా రోగులకు ఎటువంటి కొరత లేకుండా మెరుగైన వైద్య స�
జేత్యాతండాకు చెందిన ధన్సింగ్ నియామకంఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ, మే 19 : జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. మండలం జేత్యాతండాకు చెందిన రమావత్ ధన
సూర్యాపేట సిటీ, మే 15 : సూర్యాపేట జిల్లాలో నాలుగో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలంతా తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలను తీసుకెళ్లారు. పది గంటల
సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. రెమ్డెసివిర్తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలే�
సూర్యాపేట : తనకు పునర్జన్మ నిచ్చింది సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా అంటేనే బయపడి పారిపోతున
పంచాయతీల్లో 84.26 శాతం ఇంటి పన్నులు వసూలు 54 పంచాయతీల్లో వంద శాతం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండడంతో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ముందుకు వచ్చి పన్నులు చెల్ల
అర్వపల్లి, మే 11 : కరోనా కట్టడికి పల్లెల్లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేస్తూనే ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది జ్వరం సర్వ