సూర్యాపేట టౌన్, మే 7 : సర్వమతాల సమ్మేళనాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రంజాన్ పండుగకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపే�
అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, మే 7 : దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్కు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొవిడ్ప�
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
నూతనకల్, మే 4 : వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైనా సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కొ�
మోతె, మే 4 : కరోనా నిబంధనలు పాటిస్తూ కూలీలు ఉపాధి హామీ పనులు చేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం, భల్లుతండా, బీక్యాతండా, రాఘవాపురం ఎక్స్రోడ్డులో ఉపాధి హామీ పనులు, ప
నేరేడుచర్ల, మే 4 : కరోనా సోకినవారు భయాందోళనకు గురికావద్దని, మనోధైర్యమే మందులా పనిచేస్తుందని జిల్లా మలేరియా అధికారి సాహితి అన్నారు. మంగళవారం మండలంలోని పెంచికల్దిన్నె పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్�
మిల్లుల్లో సమస్యలను పరిష్కరించిన జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రవాణాకు రోజుకు 700 లారీలకు పైగా వినియోగం యాసంగి సీజన్లో ధాన్యాన్ని సేకరించడంలో నెలకొన్న చిన్న చిన్న స�
తుంగతుర్తి, మే 3 : ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమావ�
నాగారం, మే 3 : కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులన�
కోదాడ| జిల్లాలోని కోదాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు.
వైరస్ ధాటికి దెబ్బతింటున్న నరాలు స్టెరాయిడ్స్తో కంటిచూపు కోల్పోయే ప్రమాదం మానసికంగానూ మార్పులు.. డిప్రెషన్లోకి జారిపోతున్న జనం ఇప్పటికే నగరంలోని పలు దవాఖానల్లో నమోదైన కేసులు మాస్కు ఒక్కటే.. రక్షణ న�
గాంధీ మార్గానికే వన్నె తెచ్చిన ఘనుడు దేశంలో నంబర్ వన్ సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 27 : శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించి, మరణం అంచులదాకా వెళ్లి రాష్ర్ట
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు