సూర్యాపేట సిటీ, మే 15 : సూర్యాపేట జిల్లాలో నాలుగో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలంతా తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలను తీసుకెళ్లారు. పది గంటల
సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. రెమ్డెసివిర్తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలే�
సూర్యాపేట : తనకు పునర్జన్మ నిచ్చింది సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా అంటేనే బయపడి పారిపోతున
పంచాయతీల్లో 84.26 శాతం ఇంటి పన్నులు వసూలు 54 పంచాయతీల్లో వంద శాతం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండడంతో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ముందుకు వచ్చి పన్నులు చెల్ల
అర్వపల్లి, మే 11 : కరోనా కట్టడికి పల్లెల్లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేస్తూనే ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది జ్వరం సర్వ
కోదాడ రూరల్, మే 10 : యాసంగి సీజన్ దాదాపుగా ముగిసింది. రైతులు సాగుచేసిన పంట ఉత్పత్తులు చేతికి వచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలోనే భూసారం పెరిగేలా సరైనా జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం పంటలకు ఎ�
కొవిడ్ నుంచి బయటపడ్డాక వ్యాయామం తప్పనిసరి పోషకాహారంతోపాటు తరచూ నీళ్లు తీసుకోవాలి నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత వారం రోజులు విశ్రాంతి అవసరం మెంటల్ ఫిట్నెస్తో పాజిటివ్ ఎనర్జీ ప్రముఖ న్యూట్రీషన
సూర్యాపేట అర్బన్/ఆత్మకూర్.ఎస్, మే 10 : కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 100 మందికి కరోనా టీకాలు వేశారు. అలాగే ఆత్మకూర్.ఎస్లోని పీహెచ్స
లారీ కిందకు దూసుకెళ్లిన కారు | కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో యువకుడు దుర్మరణం చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ
జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటాలని నిర్దేశంప్రణాళిక సిద్ధం చేసుకున్న అధికారులు కోదాడ రూరల్, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద�
కోదాడటౌన్ , మే 8 : కోదాడ పట్టణంలోని 7వ వార్డులో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ ఆదివారం పరిశీలించారు. పట్టణంలో 220 మంది సిబ్బంది 3,623 ఇళ్లను పరిశీలించగా 9 మందికి కరోనా లక్షణాలు ఉన్నట
అంత్యక్రియలకు వెళ్తుండగా చివ్వెంలలో ప్రమాదంచికిత్స పొందుతూ తుదిశ్వాస చివ్వెంల, మే 9 : మండలంలోని జి.తిరుమలగిరి శివారులో జాతీయ రహదారి-65పై శనివారం రాత్రి జైలో వాహనం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు గాయపడిన విషయం వ�