వాడపల్లిలో అస్థికల నిమజ్జనం బంద్కరోనా నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు, పురోహితుల తీర్మానం మఠంపల్లి, మే 9 : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామికి అన్నిరకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అనువంశిక ధ�
పల్లె ప్రగతితో కొత్తరూపురెండేండ్లలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థగ్రామంలో 70 శాతం పూర్తయిన సీసీరోడ్లురూ.6 లక్షలతో పల్లెప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటు వర్షం పడితే రోజుల తరబడి చెరువును తలపించే ప్రధాన రహదారి.. గ్ర�
అర్వపల్లి, మే 8: కరోనా కట్టడి కోసం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలంతా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోహన్రావు పిలుపునిచ్చారు. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో వైద్యసిబ్బంది నిర్�
అబ్దుల్లాపూర్మెట్ దగ్గర లారీని ఢీకొట్టిన కారుసూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలునాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలు పెన్పహాడ్, మే 8 : హైదరాబాద్ సమీపంలోని అబ్దు�
నాడు కరువు ప్రభావంతో పశువుల విక్రయంనేడు కాళేశ్వరం నీళ్లతో మారిన పరిణామంమూగజీవాలతో కళకళలాడుతున్న పల్లెలురెట్టింపైన గొర్రెలు, బర్రెలు, కోళ్ల సంఖ్య వ్యవసాయం ఉన్న చోటనే పశుపోషణ కూడా ఉంటుంది. గతంలో పశుసంపద
నేరేడుచర్ల, మే 7 : కరోనా కట్టడి కోసం ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నట్లు ఎంపీడీఓ విజయకుమారి అన్నారు. మండలంలోని కల్లూరు, పెంచికల్దిన్నె గ్రామాల్లో చేపట్టిన శుక్రవారం జ్వర సర్వేను ఆమె పరిశీలించి మాట్లాడారు. మ
సూర్యాపేట రూరల్, మే 7 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 13వార్డు గాంధీ న�
సూర్యాపేట టౌన్, మే 7 : సర్వమతాల సమ్మేళనాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రంజాన్ పండుగకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపే�
అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, మే 7 : దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్కు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొవిడ్ప�
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
నూతనకల్, మే 4 : వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైనా సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కొ�
మోతె, మే 4 : కరోనా నిబంధనలు పాటిస్తూ కూలీలు ఉపాధి హామీ పనులు చేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం, భల్లుతండా, బీక్యాతండా, రాఘవాపురం ఎక్స్రోడ్డులో ఉపాధి హామీ పనులు, ప
నేరేడుచర్ల, మే 4 : కరోనా సోకినవారు భయాందోళనకు గురికావద్దని, మనోధైర్యమే మందులా పనిచేస్తుందని జిల్లా మలేరియా అధికారి సాహితి అన్నారు. మంగళవారం మండలంలోని పెంచికల్దిన్నె పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్�
మిల్లుల్లో సమస్యలను పరిష్కరించిన జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రవాణాకు రోజుకు 700 లారీలకు పైగా వినియోగం యాసంగి సీజన్లో ధాన్యాన్ని సేకరించడంలో నెలకొన్న చిన్న చిన్న స�