ప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �
పార్కుల అభివృద్ధిపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి పట్టణంలో 19కి చేరిన పార్కుల సంఖ్య పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సూర్యాపేట పట్టణంలో పార్కులను తీర్చ�
గ్రామంలో పారిశుధ్యానికి పెద్దపీట పరిశుభ్రంగా మారిన వీధులు సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కొత్త శోభ పల్లె ప్రగతిలో వర్ధమానుకోట ముందంజ వర్ధమానుకోట గ్రామంలో 1465కుటుంబాలు ఉండగా 6వేల జనాభా ఉన్నారు. గ్రామాన్ని హరిత�
బాధితులకు పోలీస్, న్యాయ సహాయం నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం చైతన్యం కల్గిస్తూ అవగాహన కార్యక్రమాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్లో ఇటీవల ఓ మహిళ ఫుట్పాత్పై మృతిచెందడంతో ఆమె కూతురును సఖీ
కొవిడ్పై ఎవరూ ఆందోళన చెందొద్దు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో బెడ్స్ వైద్యాధికారుల సమీక్షలో మంత్రులు ఈటల, గుంటకండ్ల సూర్యాపేట, ఏప్రిల్ 20 : కొవిడ్ పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి భయాందోళనకు గురిచేస్త
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 20 : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పనులు సూర్యాపేట జిల్లాలో రోజూ 35 వేల మంది కూలీలు హాజరు 2020-21లో 65.66% పనులు 2,60,333 జాబ్ కార్డులుసూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీల పరిధిలో 2,60,333 జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు
సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో మాదిరి ఈ సారి కూడా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో పాటు రవాణా చార్జీలు కూడ
సూర్యాపేట టౌన్, ఎప్రిల్ 19 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో సోమవారం 4270 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ కోటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల
ఆటో బోల్తా.. మహిళ మృతి | కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిక్కుమళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
కరువు నేలపై కాళేశ్వర గంగ పరుగులు కరువుదీరా కృష్ణా, మూసీ జలాలు పొంగుతున్న చెరువులు, కుంటలు పాతాళం నుంచి పైపైకి భూగర్భ జలాలు సూర్యాపేట, ఏప్రిల్ 18 : పాతాళం నుంచి పైపైకి ఉబికి వస్తున్న జలధారతో బోర్లు దంచికొడు
పెన్పహాడ్, ఏప్రిల్ 18 : మండలంలోని ధర్మాపురం గ్రామ శివారులోని 71డీబీఎం సమీపంలోని ఎస్సారెస్పీ చివరి దశ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. వరి పొట్ట దశలో ఉన్న