తుంగతుర్తి, మే 3 : ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమావ�
నాగారం, మే 3 : కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులన�
కోదాడ| జిల్లాలోని కోదాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు.
వైరస్ ధాటికి దెబ్బతింటున్న నరాలు స్టెరాయిడ్స్తో కంటిచూపు కోల్పోయే ప్రమాదం మానసికంగానూ మార్పులు.. డిప్రెషన్లోకి జారిపోతున్న జనం ఇప్పటికే నగరంలోని పలు దవాఖానల్లో నమోదైన కేసులు మాస్కు ఒక్కటే.. రక్షణ న�
గాంధీ మార్గానికే వన్నె తెచ్చిన ఘనుడు దేశంలో నంబర్ వన్ సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 27 : శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించి, మరణం అంచులదాకా వెళ్లి రాష్ర్ట
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
ప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �
పార్కుల అభివృద్ధిపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి పట్టణంలో 19కి చేరిన పార్కుల సంఖ్య పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సూర్యాపేట పట్టణంలో పార్కులను తీర్చ�
గ్రామంలో పారిశుధ్యానికి పెద్దపీట పరిశుభ్రంగా మారిన వీధులు సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కొత్త శోభ పల్లె ప్రగతిలో వర్ధమానుకోట ముందంజ వర్ధమానుకోట గ్రామంలో 1465కుటుంబాలు ఉండగా 6వేల జనాభా ఉన్నారు. గ్రామాన్ని హరిత�
బాధితులకు పోలీస్, న్యాయ సహాయం నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం చైతన్యం కల్గిస్తూ అవగాహన కార్యక్రమాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్లో ఇటీవల ఓ మహిళ ఫుట్పాత్పై మృతిచెందడంతో ఆమె కూతురును సఖీ
కొవిడ్పై ఎవరూ ఆందోళన చెందొద్దు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో బెడ్స్ వైద్యాధికారుల సమీక్షలో మంత్రులు ఈటల, గుంటకండ్ల సూర్యాపేట, ఏప్రిల్ 20 : కొవిడ్ పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి భయాందోళనకు గురిచేస్త
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 20 : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.