పెన్పహాడ్, ఏప్రిల్ 18 : మండలంలోని ధర్మాపురం గ్రామ శివారులోని 71డీబీఎం సమీపంలోని ఎస్సారెస్పీ చివరి దశ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. వరి పొట్ట దశలో ఉన్న
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 18 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొవిడ్ చర్యలు ముమ్మరం చేశారు. కరోనా సెకండ్ వేవ్తో అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పిలుపు మేర
కాల్వకు గండి | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.
తండ్రిని చంపిన కొడుకు| జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డ�
తిరుమలగిరి(తుంగతుర్తి), ఏప్రిల్ 16 : 45 ఏండ్లు పైబడిన వారంతా కరోనా టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి గ్రామంలో కరోనాతో బాధపడుతూ హోం
తిరుమలగిరి నియోజకవర్గంలో 70 కొనుగోలు కేంద్రాలు యాసంగిలో 79,523 ఎకరాల్లో వరిసాగు కరోనా కష్టకాలంలోనూ రైతులకు మద్దతు ధర హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు తిరుమలగిరి, ఏప్రిల్16: రైతులు పండించిన వరి ధాన్యా న్ని మ
జిల్లా రవాణా శాఖ అధికారి సుభాశ్ కోదాడ రూరల్, ఏప్రిల్16 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న కొవిడ్ టీకాను వేయించుకొని వైరస్ను తరిమేద్దామని జిల్లా రవాణాశ
సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదిక
నాగదోషం పోతుందనే మూఢనమ్మకంతో దారుణం మోతె, ఏప్రిల్ 15: మూఢనమ్మకాలతో ఓ తల్లి ఆరు నెలల కూతురిని పొట్టన పెట్టుకొన్నది. నాగదోషం పోతుందనే మూఢ విశ్వాసంతో చిన్నారి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ విషాద �
నాగారం, ఏప్రిల్ 10 : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన కడారి దిలీప్(14) మృతదేహం శనివారం లభించింది. శుక్రవారం సాయంత్రం బాలుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి ఎస్సారె�
తిరుమలగిరి, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీరాజశేఖర్ అన్నారు. శనివారం 13వ వార్డులో ఆమె ప�
ఎన్ఓసీ లేకుండా పనులకు ఎలా అనుమతిచ్చారని ఆర్అండ్బీ అధికారులకు బెదిరింపులు పనులు జరిగితే ఊరుకోమంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు హుజూర్నగర్ మెయిన్రోడ్డు సీసీ కోసం రూ.4.45కోట్లు పైపులైన్ కోసం రూ.86లక్షల