సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదిక
నాగదోషం పోతుందనే మూఢనమ్మకంతో దారుణం మోతె, ఏప్రిల్ 15: మూఢనమ్మకాలతో ఓ తల్లి ఆరు నెలల కూతురిని పొట్టన పెట్టుకొన్నది. నాగదోషం పోతుందనే మూఢ విశ్వాసంతో చిన్నారి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ విషాద �
నాగారం, ఏప్రిల్ 10 : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన కడారి దిలీప్(14) మృతదేహం శనివారం లభించింది. శుక్రవారం సాయంత్రం బాలుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి ఎస్సారె�
తిరుమలగిరి, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీరాజశేఖర్ అన్నారు. శనివారం 13వ వార్డులో ఆమె ప�
ఎన్ఓసీ లేకుండా పనులకు ఎలా అనుమతిచ్చారని ఆర్అండ్బీ అధికారులకు బెదిరింపులు పనులు జరిగితే ఊరుకోమంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు హుజూర్నగర్ మెయిన్రోడ్డు సీసీ కోసం రూ.4.45కోట్లు పైపులైన్ కోసం రూ.86లక్షల
పెన్పహాడ్/చివ్వెంల, ఏప్రిల్ 8 : రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. గురువారం పెన్పహాడ�
ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ బాసట కరోనా రోజుల్లో నెలకు రూ.2వేల సాయం, ఉచితంగా 25 కిలోల బియ్యం ఉమ్మడి జిల్లాలో 15వేల మందికిపైగా ప్రయోజనం స్వీట్లు పంచుకున్న ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఫ్లె�
ప్రయాణికులకు నీడ కరువునాగారం, ఏప్రిల్7 : మండలంలోని నాగారం బంగ్లా ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై ఉన్న బస్టాప్ బైకుల స్టాండ్గా మారింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం మండ�
నూతనకల్, ఏప్రిల్ 7 : కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో
సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 7 : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.1888 పొం దాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ కోరారు. బుధవారం మండలంలోని కాసరబా
పండుగలా వ్యవసాయం | ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయ పండుగలా సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.