కోదాడ టౌన్, మార్చి 30 : సహకార సంఘం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేస్తున్నదని కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు అన్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడ�
సూర్యాపేట, మార్చి30 : ఉద్యోగులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో ముందుకు సాగాలని టీఎన్జీఓ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీఓ డైరీ, క్యాలెండర్ను మంగళవారం కలెక�
సూర్యాపేట రూరల్, మార్చి30 : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో గల లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పుష్పయాగం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
సూర్యాపేట, మార్చి 30 : సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నిబంధనలకు అనుగుణంగానే అన్నిరకాల మొక్కలు పెంచుతున్నట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప�
తిరుమలగిరి(సాగర్), మార్చి 29 : సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ విజయం తథ్యమని ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమ�
కోదాడ రూరల్, మార్చి29 : ఉపాధి హామీ పథకంలో భాగంగా కల్లాల నిర్మాణం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. రైతులు పంట కోత అనంతరం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం, మిగతావారికి 90శాతం సబ్సిడీత�
నాగారం, మార్చి 29 : మండలంలోని ఫణిగిరి సీతారామచంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్�
తిరుమలగిరి, మార్చి26 : మండలంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు కానరావడం లేదు. సంతలు, కూరగాయల మార్క
ఆపన్నులకు ఆర్థిక చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016 దివ్యాంగులకు రూ.3,016 అందజేత నల్లగొండ జిల్లాలో 1,77,995 మంది లబ్ధిదారులు తల్లీకొడుకుకు పింఛనే ఆధారం పెద్దవూర మండలం బట్�
మండల సమావేశాలకు అధికారులు హాజరు కావాలి జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక సూర్యాపేటఅర్బన్, మార్చి 28: మండల కేంద్రాల్లో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలని, పెండింగ్లో ఉన్న అభివృద
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ, మార్చి 28 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించా�
బాధితులకు మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో అపశృతి చోటు చేసుకుంది. మైదానంలో వీక్షకుల కోసం భారీ ఏర్పాట్లు చేయగా.. తూర్పు వైపు ఉన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంత�