47వ జాతీయ జూనియర్ టోర్నీ ప్రారంభం సూర్యపేట, నమస్తే తెలంగాణ: జాతీయ జూనియర్ 47వ కబడ్డీ చాంపియన్షిప్ సూర్యపేట లో సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాపంగా 29 రాష్ర్టాలతో పాటు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కు చె
హైదరాబాద్ : సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త�
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో కబడ్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయ�
సూర్యాపేట : సూర్యాపేటలో కబడ్డీ స్టేడియం కూలిన ఘటనపై ఎస్పీ భాస్కరన్ స్పందించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ �
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువుర�
సూర్యాపేట : కూరగాయల పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్ది వెల్లడించారు. మిద్దె తోటల పెంపకం వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం శ�
ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రులు జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సూర్యాపేటలో ఈనెల 22 నుంచి 25 వరకు గుంతకండ్ల సావిత్రమ్మ మెమో�
సూర్యాపేట : పట్టణంలోని సద్దుల చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సాయంత్రం వాకింగ్ చేస్తున్న పాదచారులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించా�