సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : సెలూన్, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులు, రజకసంఘం నాయకులు సోమవారం క్యాంపు క�
హుజూర్నగర్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును గ్రేడింగ్ చేసి మండలాల వారీగా ప్రభుత్వ విద్య స్థితికి పర్ఫార్మెన్స్ గ్రేడి�
సూర్యాపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో సాగుకు తీవ్ర న
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని విద్యుత్ శాఖ మంత�
తుంగతుర్తి, ఏప్రిల్2 : కొవిడ్ టెస్ట్లను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని, అనుమానిత లక్షణాలున్న వారందరూ పరీక్ష చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్
త్రిపురారం, ఏప్రిల్ 2 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కుల సంఘాల నాయకులు జై కొడుతున్నారు. అభ్యర్థి నోముల భగత్కే తమ ఓటు అని ప్రకటిస్తున్నారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని ప
కోదాడటౌన్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అనంతగిరి రోడ్లో గల లింగమంతుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆలయ మహా మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పను
కోదాడ, ఏప్రిల్ 2 : కోదాడను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకోవడం గర్వించదగ్గ విషయమని త్రిదండి చిన జీయర్స్వామి అన్నారు. మాతృభూమి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రారంభించిన చెరువుకట్ట అభివృద్ధిని శుక్రవారం ఎమ
బొడ్రాయిబజార్, ఏప్రిల్2 : సూర్యాపేట మున్సిపాల్టీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీడీఎంఏ(పురపాలక పరిపాలనాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్) సత్యనారాయణ ఆదేశించారు. మ�
మేళ్లచెర్వు, ఏప్రిల్ 1 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కోటాచలం సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ స�
సూర్యాపేట, ఏప్రిల్1 :యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసే కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో అధికారులు, మిల్లర్లతో నిర్వహి�
సూర్యాపేటసిటీ, ఏప్రిల్1 : నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిఘా కొనసాగుతోందని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. జిల్లాలో తీవ్ర నేరాల దర్యాప్తు పురోగతిపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు
త్రిపురారం, ఏప్రిల్ 1 : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతున్నది. గురువారం ఒక్కరోజే త్రిపురారం మండలంలో 350 మంది నాయకులు, కార్యకర్తలు త�
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 1 : జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని, యువ నాయకుడు భగత్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కంటే వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవడమే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్యాద�