పెన్పహాడ్/చివ్వెంల, ఏప్రిల్ 8 : రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. గురువారం పెన్పహాడ�
ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ బాసట కరోనా రోజుల్లో నెలకు రూ.2వేల సాయం, ఉచితంగా 25 కిలోల బియ్యం ఉమ్మడి జిల్లాలో 15వేల మందికిపైగా ప్రయోజనం స్వీట్లు పంచుకున్న ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఫ్లె�
ప్రయాణికులకు నీడ కరువునాగారం, ఏప్రిల్7 : మండలంలోని నాగారం బంగ్లా ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై ఉన్న బస్టాప్ బైకుల స్టాండ్గా మారింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం మండ�
నూతనకల్, ఏప్రిల్ 7 : కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో
సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 7 : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.1888 పొం దాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ కోరారు. బుధవారం మండలంలోని కాసరబా
పండుగలా వ్యవసాయం | ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయ పండుగలా సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : సెలూన్, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులు, రజకసంఘం నాయకులు సోమవారం క్యాంపు క�
హుజూర్నగర్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును గ్రేడింగ్ చేసి మండలాల వారీగా ప్రభుత్వ విద్య స్థితికి పర్ఫార్మెన్స్ గ్రేడి�
సూర్యాపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో సాగుకు తీవ్ర న
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని విద్యుత్ శాఖ మంత�
తుంగతుర్తి, ఏప్రిల్2 : కొవిడ్ టెస్ట్లను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని, అనుమానిత లక్షణాలున్న వారందరూ పరీక్ష చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్
త్రిపురారం, ఏప్రిల్ 2 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కుల సంఘాల నాయకులు జై కొడుతున్నారు. అభ్యర్థి నోముల భగత్కే తమ ఓటు అని ప్రకటిస్తున్నారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని ప