బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు స�
అనుమానాస్పద మృతి| జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెమ్మికల్ శివారులోని మామిడి తోటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరింత కఠినతరం | సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్
ఎంపీ బడుగుల లింగయ్య సూర్యాపేట టౌన్, మే 22 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో హెల్త్ సబ్ సె�
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మనకు వైద్య కళాశాలలుకరోనా వేళ దాతృత్వం స్ఫూర్తిదాయకంరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట మెడికల్ కాలేజీకి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దాత ఎన్ఆర్ఐమహేందర�
సూర్యాపేట : హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐ సుందరి లక్ష్మణ్(39), భార్య ఝాన్సీ(35) దంపతులు ఈ నెల 8వ తేదీ అర్థరాత్రి రోడ్డు ప్రమ�
కరోనా తగ్గుముఖం నెహ్రూ దవాఖానలో మెరుగైన వైద్యం లుసతుల కల్పనకు ప్రణాళికలు మంత్రి జగదీశ్రెడ్డి ఆకస్మిక తనిఖీ నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, కరోనా రోగులకు ఎటువంటి కొరత లేకుండా మెరుగైన వైద్య స�
జేత్యాతండాకు చెందిన ధన్సింగ్ నియామకంఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ, మే 19 : జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. మండలం జేత్యాతండాకు చెందిన రమావత్ ధన