నడిగూడెం, జూన్ 29 : పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వరకు జరిగే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో
ఆత్మకూర్(ఎస్) 4.38లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఆత్మకూర్(ఎస్), జూన్ 26 : ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రతి ఇంట్లోనూ పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కల�
స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ నరేందర్ చివ్వెంల, జూన్ 22 : గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయడం వల్ల గ్రామ పంచాయతీలు ఆదాయం పొందవచ్చని స�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, జూన్ 20 : ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగతా సమయంలో రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు
సూర్యాపేటలో గుంపులుగా తిరుగుతూ దాడి ఇబ్బందులు పడుతున్నపట్టణ ప్రజలు బొడ్రాయిబజార్, జూన్ 20 : జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పలు వార్డుల్లో కుక్కల బెడద తీవ�
సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతా�
సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భా
సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర�
నేడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్ | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ �
రేపు మంత్రి కేటీఆర్ పర్యటన | సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని �
హత్య| జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితాఆనంద్ సూర్యాపేట అర్బన్, జూన్ 12 : రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. మార�
అర్వపల్లి, జూన్ 12 : మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని సీహెచ్ఓ చరణ్నాయక్ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం కొవిడ్ పేషెంట్ల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్పై అవగాహన కల్�