కాళేశ్వరం ప్రాజెక్టుతో మారుతున్న తెలంగాణ రూపురేఖలు రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సేవలు భేష్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత�
రోడ్డు ప్రమాదం| జిల్లాలోని మునగాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని మాధవరం వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృత�
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూర్యాపేట, మే 26 : సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29తేదీల్లో నిర్వహించే కొవిడ్ టీకా కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించా�
కరోనా నేపథ్యంలో తినేందుకు జనం ఆసక్తి..పెరిగిన అమ్మకాలు కరోనా అందిరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. చాలా మంది వైరస్ బారిన పడినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నది. బాధితులు �
దంపతులు దుర్మరణం | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు స�
అనుమానాస్పద మృతి| జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెమ్మికల్ శివారులోని మామిడి తోటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరింత కఠినతరం | సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్
ఎంపీ బడుగుల లింగయ్య సూర్యాపేట టౌన్, మే 22 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో హెల్త్ సబ్ సె�