చర్లపల్లి జైలు| రాజధాని హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసులో బానోత్ శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.
మూసీ గేట్లు| ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగ�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య పనులు, మొక్కల నాటింపు తిరుమలగిరి/నాగారం/తుంగతుర్తి/నూతనకల్/మద్దిరాల/అర్వపల్లి, జూలై 6 : నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. �
త్వరలోనే సీఎం దళిత సాధికారిత పథకం ఫలాలు మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో సర్వే సమస్యలు, అవసరాల గుర్తింపు సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అట్టడుగు�
సూర్యాపేట| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఓ బైకు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె
శరవేగంగా చెక్డ్యామ్ల నిర్మాణం జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఏటికి అడ్డుకట్టలు వేసి నీటిని ఒడిసి పట్టేందుకు చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయ
నడిగూడెం, జూన్ 29 : పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వరకు జరిగే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో
ఆత్మకూర్(ఎస్) 4.38లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఆత్మకూర్(ఎస్), జూన్ 26 : ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రతి ఇంట్లోనూ పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కల�
స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ నరేందర్ చివ్వెంల, జూన్ 22 : గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయడం వల్ల గ్రామ పంచాయతీలు ఆదాయం పొందవచ్చని స�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, జూన్ 20 : ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగతా సమయంలో రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు
సూర్యాపేటలో గుంపులుగా తిరుగుతూ దాడి ఇబ్బందులు పడుతున్నపట్టణ ప్రజలు బొడ్రాయిబజార్, జూన్ 20 : జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పలు వార్డుల్లో కుక్కల బెడద తీవ�
సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతా�
సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భా