పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా
చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోన�
ఈ చట్టాలతో రైతులు కూలీలవడం అనివార్యం విధానాలను నిరసిస్తూ రైతన్న సినిమా రూపొందించా రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలను నిలువరించిన ఘనత ముఖ్యమంత్రిది రైతన్న సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలి �
మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వె�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
జగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం మంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధి సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం: చిన్నజీయర్ స్వామి సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం జీర�
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�