కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలన
బొడ్రాయిబజార్: మేదరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం కుడకుడ రోడ్లో ఏర్పాటు చేసిన వెదురు వస
సూర్యాపేట: జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించి వంద శాతం వ్యాక్సిన్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నా మని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హైద్రబాద్ నుంచి పంచాయతీ రాజ్ శాఖ మ
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పోస్టాఫీసు వరకు దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు పోస్�
హుజూర్నగర్: నూతనంగా ఎంపికైన గ్రామ, పట్టణ కమిటీలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్నగర్ మున
నేరేడుచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల మండలం పరిధిలోని అడవి గ్రామ పంచాయతీ ఆదర్శ్ నగర్ వద్ద ఆదివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్
Suryapet: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్పహడ్ దర్గా సమీపంలో జాన్పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి
సూర్యాపేట అర్బన్: తెలంగాణ ముద్దుబిడ్డ విశ్వమానవుడు, విశ్వకవి, మహోపాధ్యాయుడు కాళోజీ జీవితం దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్య�
ఉచిత చేపల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల బలోపేతానికి కృషి అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు చేపల పెంపకానికి 34,024 చెరువుల గుర్తింపు 89 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లల పెంప
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత మత్స్య సంపదతో కార్మికలు జీవనోపాధి హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది నకిరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్రెడ్డి కట్టంగూర్(నకిరేకల్) ప్
ఆత్మకూర్.ఎస్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన విద్యనందించాలని జిల్లా అదనపు కలె క్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య
చివ్వెంల: హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని అక�
సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలు�
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఏం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో కే
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7490.14 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 9111.80 క్యూసెక్కులు దిగువకు �