ఊళ్లల్లో తాటి కల్లు, ఈతకల్లుకున్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు జీలుగు కల్లు ఫేమస్ అవుతోంది. వేప కల్లు తెలుసు.. చింతకల్లు గురించి ఈ మధ్యే విన్నాం..కానీ ఈ జీలుగు కల్లు ఏంటని ఆశ్చర్య
సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసి కట్టుగా పని చేద్దామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై
సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజలు ఎప్ప�
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో ఇటీవల �
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని.. అందుకే ఆంధ్రా ప్రాంతం నుంచి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రజలు వైద్యం ప�
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈసందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఎస్ఎన్సీయూ నవజాత శిశు చికిత�
సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని.. ఆయన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే నేడు రాష్ట్ర�
Janpahad | మత సామరస్యానికి ప్రతీక అయిన జాన్పహాడ్ జాతర ప్రారంభమయింది. సూర్యాపేట జిల్లాలోని జాన్పహడ్లో సైదన్న ఉర్సు ఉత్సవాలు గుసుల్ కార్యక్రమంతో మొదలయ్యాయి.
Rain in Suryapet | ఉమ్మడి నల్లగొండ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు నల్లగొండ జిల్లా కట్
చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటు�
కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
Minister Jagadish reddy | దేశ రక్షణలో యువత భాగమవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ సంతోశ్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని యువతీ యువకులకు సూచించారు.
Minister Jagadish Reddy | ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయని, రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం
Minister Jagadish Reddy | జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు.