సూర్యాపేట : దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా మొదటి రోజు కా�
హుజూర్నగర్ : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళు
సూర్యాపేట : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇండ్లు ఇస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు �
ఆమెకు వందేళ్లు.. 100వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు. ఐదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒకేచోట చేరడంతో అక్కడ సందడి నెలకొంది. వారందరినీ చూసిన వందేళ్ల వృద్ధురాలు ఆనందంతో
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్గా మారిందని జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో మంత్రి జగదీశ్�
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆత్మ�
సూర్యాపేట : జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క
సూర్యాపేట : అమిత్ షాది అంతా అబద్ధాల షో. ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ సభలో అమిత్ �
Mothey | మోతెలో (Mothey) దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి జనార్దన్రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సూర్యాపేట : జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుంచే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ప్ర�
Murder | ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పాడ్లో దారుణం చోటుచేసుకుంది. తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు (Murder). తుమ్మల పెన్పాడ్కు చెందిన
సూర్యాపేట : ఎన్నికల వరకే రాజకీయ నినాదం. ఆ తర్వాత మొత్తం అభివృద్ధి నినాదం అని నమ్మిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే సూర్యాపేటకు చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు పంద�
సూర్యాపేట : దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండలం తుల్జారావు పేటలో ఆయన దళిత బంధు పథకాన్ని ప్రారం�
సూర్యాపేట : రైతాంగ సాయుధ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వంపై దివంగత భీంరెడ్డి నరసింహా రెడ్డి తిరుగుబాటు చేసి వె�