సూర్యాపేటలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదాంత భజన మందిరంతో పాటు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యా�
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వే
వాస్తవాలను రాస్తూ సమాజానికి చూపించడమే నిజమైన జర్నలిజమని, ప్రతి విలేకరి జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా భావించి సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు వారధిలా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �
Suryapet | సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రజలకు అన్ని వనరులు సమకూరుస్తూనే ఆహ్లాదం పంచేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పట్టణంలో సద్దుల చెరువు చుట్టూ ఇప్పటికే రూ.21 కోట్లతో మినీ ట్యాంక్బండ్�
బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్గౌడ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని అన్నారు. సూర్యాపేటను సీఎం కేసీఆర్ సహకారంతో మ�
అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.