సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు.
Bear | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ప్రవేశించి ఉ�
ఎర్రవరం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని మారుమూల గ్రామం. పెద్దగా గుర్తింపులేని ఆ గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. వేలాది మంది భక్తులకు బాటయింది. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రా�
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పి
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మిక లోకం ఘనంగా జరుపుకోనుండగా సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ సంఘాలకు మంత్రి జగదీశ్రెడ్డి కాసింత నీడను ఇవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో తాపీ పనివారు మొదలు ఇంజినీరింగ�
సూర్యాపేట పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు మోడ్రన్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అందమైన గ్రీనరీతోపాటు ఊయల, జారుడు బండ, బ్యాలెన్సింగ్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, పలు జంతువుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన బెంచీ�
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ ఉన్నగుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల
కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వై�
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్�