Suryapet | కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Minister Jagadish Reddy | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం బడితండాలో గిరిజనులకు ప్రత్యేకమైన చాంపూలాల్ జాతరను ప్రారంభించా
Minister Jagadish Reddy | అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పద
minister jagadish reddy | కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏనాడూ అభివృద్ధికి నోచుకో లేదని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సుభీక్షంగా ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం తాళ్ల ఖమ్మం పహ
పరిశుభ్రతలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సూర్యాపేట మున్సిపాలిటీ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చెత్తను ఎరువుగా మార్చడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్ తయారు చేసి ఆదాయాన్ని సమక�
సూర్యాపేటలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదాంత భజన మందిరంతో పాటు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యా�
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వే
వాస్తవాలను రాస్తూ సమాజానికి చూపించడమే నిజమైన జర్నలిజమని, ప్రతి విలేకరి జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా భావించి సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు వారధిలా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �