ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే �
ఉత్తర, వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదు కాగా, పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు �
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.
Minister Jagadish Reddy | బీఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగంతోనే భారతదేశం నిలబడిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో సర్కారు అందిస్తున్న సాయంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.
గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేంద్రాన్ని శుక్రవారం మంజూరు చేశారు. ఈ మేరకు 10 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట �
Suryapet | కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Minister Jagadish Reddy | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం బడితండాలో గిరిజనులకు ప్రత్యేకమైన చాంపూలాల్ జాతరను ప్రారంభించా
Minister Jagadish Reddy | అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పద
minister jagadish reddy | కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏనాడూ అభివృద్ధికి నోచుకో లేదని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సుభీక్షంగా ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం తాళ్ల ఖమ్మం పహ
పరిశుభ్రతలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సూర్యాపేట మున్సిపాలిటీ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చెత్తను ఎరువుగా మార్చడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్ తయారు చేసి ఆదాయాన్ని సమక�