Suryapet | సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రజలకు అన్ని వనరులు సమకూరుస్తూనే ఆహ్లాదం పంచేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పట్టణంలో సద్దుల చెరువు చుట్టూ ఇప్పటికే రూ.21 కోట్లతో మినీ ట్యాంక్బండ్�
బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్గౌడ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని అన్నారు. సూర్యాపేటను సీఎం కేసీఆర్ సహకారంతో మ�
అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
power privatization | విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని మంత్రి జగదీశ్రెడ్డి ప్రధాని మోదీ( Prime Minister Modi) సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Suryapet | సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను చింతలపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 13.5 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసు
స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి నిత్య పండుగలా జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
సూర్యాపేటలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
సూర్యాపేట మా ర్కెట్కు గురువారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు.
సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు,