సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట పట్టణం స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. మెరుగైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పచ్చని పార్కులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఇంటింటికీ సు�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో స
కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడు�
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా
Education Day | సమాజంలో పేరుకు పోయిన అసమానతల పారద్రోలేందుకు బలమైన పునాది విద్యేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ తరాన్ని పూర్తిగా విద్యావంతులుగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే ఆ అంతరాలు తొలగిపోతాయని సీఎం కేసీఆ�
ఒకప్పుడు ఒంట్లో సుస్తీ చేసిందంటే ప్రైవేట్ దవాఖానకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల ఖాళీలు, వసతుల లేమి, అందుబాటులో లేని అధునాతన వైద్యం.. అందుక్కారణం. ఫలితంగా పేదల్లో పరీక్షల దగ్గ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు �
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్రగతిలో నేడు దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. పోటీలను రాష్ట్ర విద్యుత్ �
Be Careful | తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి వాళ్ల ప్రాణాలనే హరిస్తాయి. తాజాగా గత ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడల�