ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మిక లోకం ఘనంగా జరుపుకోనుండగా సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ సంఘాలకు మంత్రి జగదీశ్రెడ్డి కాసింత నీడను ఇవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో తాపీ పనివారు మొదలు ఇంజినీరింగ�
సూర్యాపేట పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు మోడ్రన్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అందమైన గ్రీనరీతోపాటు ఊయల, జారుడు బండ, బ్యాలెన్సింగ్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, పలు జంతువుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన బెంచీ�
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ ఉన్నగుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల
కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వై�
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్�
ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే �
ఉత్తర, వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదు కాగా, పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు �
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.
Minister Jagadish Reddy | బీఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగంతోనే భారతదేశం నిలబడిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో సర్కారు అందిస్తున్న సాయంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.
గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేంద్రాన్ని శుక్రవారం మంజూరు చేశారు. ఈ మేరకు 10 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట �