Minister Jagdish Reddy | ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీ�
TS Minister Jagadish Reddy | గొర్రెల పంపిణీ పథకంతో యాదవులు ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, రహదారులు, విద్యుత్ తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గతంలో ఉన్న గుంతల రోడ్లు, సాగు నీటి ఇక్కట్లు తప్పడంతో పాటు, విద్యుత్ కోతలు తప్పాయి. వేల కోట్ల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అన్నీ సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ నైరుతి
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ (T-diagnostics) అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట పట్టణం స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. మెరుగైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పచ్చని పార్కులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఇంటింటికీ సు�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో స
కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడు�
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా
Education Day | సమాజంలో పేరుకు పోయిన అసమానతల పారద్రోలేందుకు బలమైన పునాది విద్యేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ తరాన్ని పూర్తిగా విద్యావంతులుగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే ఆ అంతరాలు తొలగిపోతాయని సీఎం కేసీఆ�
ఒకప్పుడు ఒంట్లో సుస్తీ చేసిందంటే ప్రైవేట్ దవాఖానకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల ఖాళీలు, వసతుల లేమి, అందుబాటులో లేని అధునాతన వైద్యం.. అందుక్కారణం. ఫలితంగా పేదల్లో పరీక్షల దగ్గ�