Suryapet |తాగునీటికి కటకట. అందనంత దూరంలో సర్కారు విద్యా, వైద్యం. మౌలిక వసతులు హీనం. ఇది 2014కు ముందు సూర్యాపేట నియోజకవర్గ పరిస్థితి. వరుసగా మూడుసార్లు గెలిచి సూర్యాపేటను ఆగం పట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో కాం
పటాన్చెరులో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు (Neelam Madhu) తన అనుచరులతో కలిసి బీఎస్పీలో (BSP) చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్చెరు (Patancheru) అభ్యర్థిగా ప్రకటించిన విషయం త
సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం సూర్యాపేట (Suryapet) పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్�
Suryapet | తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమకారులకు పుట్టినిల్లు, గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోయడంతో పాటు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన సూర్యాపేట నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో అధోగతిపాలైంది. స్వరాష్ట్రంలో 2014 తరువా�
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సాగునీటితోపాటు 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం వంటివి అమలు చేస్తున్నది. దాంతో స్వరాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయ�
Minister Jagadish Reddy | గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో మంత్రికి మద్దతుగా తండాలక�
Minister Jagdish Reddy | యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉండబోతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సోమవారం కుడకుడ గ్రామంలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వస
Minister Jagdish Reddy | సూర్యాపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సూర్యాపేట నియోజకవర్గంలో కారు దూకుడు మీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం ఊరూర, వాడ వా
BRS | మత్స్యకార వృత్తిని(Fishermen) ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్(BRS) వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేటలో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీలోకి వెళ్లిన తాము తిరిగి బీఆర్ఎస్ పార�
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని.. కేసీఆర్ పాలనలో కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్ (BRS) మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానంలో కొలువైన పరమశివుడిని మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి సందర్శించారు. భారీ శివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు. సుమారు గంట స�
ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది.. రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపగా, ఆ మహిళ భర్తను చంపించింది.
Jagadish Reddy | సీఎం కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నవాళ్లల్లో గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒకరు. విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో మమేకమై పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాదుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషిం�