తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు �
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్రగతిలో నేడు దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. పోటీలను రాష్ట్ర విద్యుత్ �
Be Careful | తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి వాళ్ల ప్రాణాలనే హరిస్తాయి. తాజాగా గత ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడల�
సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు.
Bear | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ప్రవేశించి ఉ�
ఎర్రవరం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని మారుమూల గ్రామం. పెద్దగా గుర్తింపులేని ఆ గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. వేలాది మంది భక్తులకు బాటయింది. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రా�
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పి