power privatization | విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని మంత్రి జగదీశ్రెడ్డి ప్రధాని మోదీ( Prime Minister Modi) సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Suryapet | సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను చింతలపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 13.5 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసు
స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి నిత్య పండుగలా జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
సూర్యాపేటలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
సూర్యాపేట మా ర్కెట్కు గురువారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు.
సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు,
సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు.
లక్షలాది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోల�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల వారు కూడా కంటి వెలుగు కార్యక్రమ�
Cable Bridge | సూర్యాపేట్-అశ్వారావుపేట మార్గంలో ఖమ్మం పట్టణంలోని మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానున్నది. ఖమ్మంలో బీఆర్ఎస్ భా�