అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Suryapet | తెలంగాణలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. యాదవుల ఆరాధ్య
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.