BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై
Nalgonda | నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇనుపాముల వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి
Suryapet | సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆగిఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్క రోజు 31,112 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,453 ధర పలికింది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.
సూర్యాపేటను మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మంచు కురిసింది. చలి, పొగ మంచులోనూ ఎస్వీ డిగ్రీ కళాశాలలో పోలీసు ఉద్యోగార్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఇలా కనిపించారు.
స్వచ్ఛమైన తాగునీరు మానవుల హక్కు. ఈ హక్కును తెలంగాణవాసులందరికీ దక్కేలా చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం కూడా సంకల్పించని విధంగా మిషన్ భగరీథకు శ్రీకారం చుట్టి గడప గడపకు స్వచ్ఛమైన తాగునీరు �
Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజల తీర్పు న్యాయం వైపే ఉండబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముందుగా పోలింగ్లో పాల్గొన్న ఓటర్లకు, ఇన్ని రోజులు