మిన్నంటిన సంబురాలుహోరెత్తిన జై తెలంగాణ నినాదాలు సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా వార్డుల నాయకులు పార్టీ
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిగాజులమల్కాపురంలో సీతారామాంజనేయ ఆలయానికి శంకుస్థాపన పెన్పహాడ్, సెప్టెంబర్ 1 : ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన షురూ..విద్యాసంస్థల్లో సందడిమాస్కులు ధరించి వచ్చిన విద్యార్థులుఇంటర్ కళాశాలల్లో తొలి అడుగులు వేసిన ప్రథమ సంవత్సరం విద్యార్థులుఉమ్మడి జిల్లాలో 30శాతం విద్యార్థుల హాజరు �
అంతటా సన్నాహక సమావేశాలుఎక్కడికక్కడ ఎమ్మెల్యేల హాజరుకోదాడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లికమిటీల ఏర్పాటుపై దిశానిర్ధేశంపెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తల హాజరు ఉమ్మడి జిల్లావ్యాప్�
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 4,307విద్యార్థులు 4,25,951జూనియర్ కాలేజీలు 244విద్యార్థులు 58,679యూనివర్సిటీపరిధిలో కాలేజీలు 157విద్యార్థులు 54,790నేటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో డే స్కాలర్ ట
అత్యధికంగా రాజపేటలో 15.7 సెంటీ మీటర్లుచండూరులో 10.7, తిరుమలగిరిలో 7.6 సెంటీమీటర్లుమునుగోడు మండలంలో 20 ఏండ్ల తర్వాత నిండిన చెరువులునల్లగొండ జిల్లాలో సాధారణం కంటే 47 శాతం అధిక వర్షపాతంనల్లగొండ, ఆగస్టు 30 :బంగాళాఖాత�
హుజూర్నగర్, ఆగస్టు 30 : నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని ఉత్తమ్కుమార్రెడ్డి చేసినట్లు సోషల్ మీడియాలో ఆయన అనుచరులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నాడని హుజూర్నగర్
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే కమిటీలో ప్రాధాన్యంకేతేపల్లి, నకిరేకల్ మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలసమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తికట్టంగూర్(నకిరేకల్), ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వం
8 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు 50 లక్షలతో ఎరీనా పార్కు – మరో యాభై లక్షలతో పైలాన్ నేడు ఆమోదించనున్న మున్సిపల్ సమావేశం బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.9 కోట్ల వ్యయంత�
టీఆర్ఎస్ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదుగులాబీ జెండానే ప్రజలకు శ్రీరామ రక్షపార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదుఇక్కడి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా?అటువంటి పార్టీల జెండాలు ఇంకా తెల�
సెప్టెంబర్ 16వరకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంటీకాతో పశువుల్లో గర్భస్రావ సమస్యలు పరిష్కారం అనంతగిరి, ఆగస్టు 29 : అనాదిగా వ్యవసాయ సాగులో రైతులకు పశువులు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం యాంత్రీకరణతో పశు�
పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీటమొక్కల సంరక్షణలో ప్రశంసలుశరవేగంగా పూర్తయిన పల్లె ప్రగతి పనులు ఏకగ్రీవ పంచాయతీ అయినటువంటి గుర్రంపోడు మండల కేంద్రం కొత్తరూపు సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప�