మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వె�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
కేసీఆర్ బాటలో మంత్రి జగదీశ్రెడ్డిజగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంమంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధిత్రిదండి చినజీయర్ స్వామిసూర్యాపేటలోని వేంకటేశ్వరాలయం జీర్ణోద్ధర�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పం�
మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచ
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆధునీకరణ, కొత్త నిర్మాణాలునేడు భూమిపూజకు హాజరుకానున్న త్రిదండి చినజీయర్స్వామి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి కొత్త సొబగులు రాబోతున్నాయి. భక�
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిజిల్లా రాఖీ పౌర్ణమి వేడుకలు సూర్యాపేట టౌన్, ఆగస్టు 22 : సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని మంత్రి గుంటకండ్
సూర్యాపేట టౌన్: సంతోషిమాతా దేవాలయంలో జరిగిన సంతోషిమాతా జన్మదిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలక మండలి తయారు చేయించిన �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 12కోట్ల వ్యయంతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేం�