బొడ్రాయిబజార్: ప్రముఖ సినీ నిర్మాణ, డైరెక్టర్, హీరో ఆర్.నారాయణమూర్తి ఆదివారం సూర్యాపేట పట్టణంలో సందడి చేశారు. రైతన్న సినిమా విడుదలైన నేప థ్యంలో సినిమా ప్రచారం కోసం పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం వర్�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉ�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
అనుబంధాల వేడుకకు అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్లు రెడీ అయ్యారు. ఆదివారం రాఖీ పండుగ జరుపుకోవడం కోసం ముందే స్వీట్లు, రాఖీలు కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఎక్క�
ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం‘పల్లె ప్రగతి’ నిర్మాణాలతో మారిన రూపురేఖలుఅభివృద్ధి పనుల్లో ఉత్తమ పంచాయతీగా గుర్తింపురాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల మాడ్గులపల్లి మండల
బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సూర్యాపేటలోని సంతోషిమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. భక�
నిరుద్యోగుల ఉపాధికి ఊతంఎస్సీ కార్పొరేషన్ రుణాలతో ఆర్థిక చేయూతసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 354యూనిట్లు రూ.14.07 కోట్లు చివ్వెంల, ఆగస్టు 20 : దళిత యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన�
బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యా�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్