75 మంది బాల కార్మికులకు విముక్తి జూలై 1 నుంచి 31వరకు ముస్కాన్-7 చేపట్టిన అధికారులు ఏడుగురిపై కేసు నమోదు.. 35మందికి నోటీసులు సూర్యాపేట సిటీ, ఆగస్టు 14 : విద్యాలయాల్లో భావి పౌరులుగా రూపుదిద్దుకోవాల్సిన వారు బాలకా�
పూర్తి స్థాయిలో నిండిన చెరువులు జిల్లాలో 1,315 చెరువుల కింద 81 వేల ఎకరాల ఆయకట్టు సూర్యాపేట, ఆగస్టు 14 : ఈ ఏడాది చెరువుల కింద సాగుకు డోకాలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులల్లో నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వర్�
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం కొవిడ్ నిబంధనలు పాటించాలి స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర
అక్కడికక్కడే ఉత్పత్తికి పీఎస్ఏ ప్లాంటు ఒక్కో ప్లాంటుకు రూ.70లక్షలు నిర్మాణంలో షెడ్లు.. చేరుకున్న పరికరాలు నెలలోపే 4 ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు సూర్యాపేట (నమస్తే తెలంగాణ) : అత్యవసర వైద్
పల్లె ప్రగతి పనులతో ఎంతో అభివృద్ధి ప్రత్యేక ఆకర్షణగా వైకుంఠధామం, ప్రకృతి వనం మౌలిక వసతులు భేష్ అంటున్న ప్రజలు కనుచూపు మేర పచ్చదనం నిండిన పల్లె ప్రకృతి వనం, ఊరు సమీపంలో వైకుంఠ ధామం, వీధుల్లో సీసీ రోడ్లు.. వ
కోదాడ-జడ్చర్ల విస్తరణ పనులు 90శాతం పూర్తి పట్టణాల్లో డ్రెయిన్, ఫుట్పాత్ నిర్మాణం నవంబర్లోగా పనులు పూర్తికి చర్యలు కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి (167వ నంబర్) విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు లై
సూర్యాపేటలో బోనాల పండుగ వైభవంగా సాగింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాల నడుమ గురువారం ఊర ముత్యాలమ్మకు బోనాలు తరలివెళ్లాయి. పట్టణ మంతా సందడి నెలకొ న్నది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు
అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పలు మండలాల్లో అభివృద్ధి పనుల పరిశీలన బొడ్రాయిబజార్, ఆగస్టు 11 : పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ
ఏండ్ల తరబడి సమస్యలతో అల్లాడిపోయిన గాయంవారిగూడెం గ్రామస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీ పాలకవర్గం ప్రగ
ఉచితంగా న్యుమోకొకల్ వ్యాక్సిన్ జిల్లాకు ఇప్పటికే 1,250 డోసులు 6 వారాల్లోపు చిన్నారుల గుర్తింపు చిన్నారులకు వరం న్యుమోకొకల్ కాంజుగేట్ రూ.4వేల విలువైన వ్యాక్సిన్ ఉచితం త్వరలో పీహెచ్సీల్లో పంపిణీ సూర్�
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు నీరు తాగలేకపోతున్న మూగ జీవాలు చిట్యాల, ఆగస్టు 10 : ‘ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కడం లేదు.. ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి �
యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా పురపాలికల్లో కొత్త ఇండ్లు, నివాసేతర భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమ�
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నాయీ బ్రాహ్మణ, రజక సంఘాల నాయకులు, అధికారులతో సమావేశం సూర్యాపేట, ఆగస్టు 9 : రాష్ట్ర ప్రభుత్వం హెయిర్ సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా అందించే 250 యూనిట్ల కరెంటున�
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్న బోరు బండి ఇది. ఈ ప్రమాదంలో బోరు బండి డ్రైవర్తోపాటు బస్సులోని 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వేలల్లో వాహనాల రాకపోకలు ఉండే హైదరాబాద్-విజయవ�