Singer S Janaki : సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) హఠాన్మరణం సంగీత అభిమానులను ఎంతగానో కలచి వేస్తోంది. తన మధురమైన గాత్రంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆమె విభిన్న శైలుల్లో పాటలు పాడారు. ఎన్నో చిరస్మరణీయ గేయాలు ఆలపించిన ఆమె మైసూరులో ఆమె గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి సంగీత సామ్రాజ్ఞిని మనసారి స్మరించుకునంటున్నారు అభిమానులు.
తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఎస్.జానకి ఎన్నో మధుర గేయాలు ఆలపించారు. ‘అరే ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి’.. ‘పగలే వెన్నెల జగమే ఊయల’.. ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’.. ‘సందెపొద్దుల కాడా సంపెంగ నవ్వింది’, ‘మళ్లి మళ్లి ఇది రాని రోజు’ వంటి పాటలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి.
Rest in Peace S Janaki Amma 🙏#Sjanaki pic.twitter.com/UbqDQhmude
— AR Entertainment (@ARMedia28524249) July 11, 2026
Legendary singer S.Janaki Garu is No More 💔
యాభైవేల పాటలు పాడారుట.తెలుగు కన్నా తమిళం, మళయాళం,కన్నడ చిత్రాల్లో ఎక్కువ పాడారు
Rest in Peace 💐 pic.twitter.com/Kg3eZrtUUI
— Virtual (@SatyaXtreme) July 11, 2026