ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో శుక్రవారం గుండెపోటుతో రైతు మృతి చెందాడు. గుడితండాకు చెందిన భూక్య కోటయ్య (49) ఉదయం చాతి నొప్పితో కింద పడిపోయాడు.
అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం.. గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలని తెలిసిందే! కానీ, నోటి బ్యాక్టీరియా కూడా హృద్రోగాలకు కారణం అవుతుందని తాజా అధ్యయనం కనుగొన్నది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అ
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ 10 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండెనొప్పికి లోనై మరణించాడు. ఈ విషాద ఘటన కొల్హాపూర్ జిల్లాలోని కొడోలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
బీహెచ్ఈఎల్ (భెల్) కార్మిక సంఘం సీనియర్ నాయకుడు ఎల్లయ్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు రామచంద్రపురంలోని పనేశా మెరిడియన్ దవాఖానకు తరలించారు.
జీవనశైలి లోపాలు, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం.. 128 కోట్ల మంది ఈ సైలెంట్ కిల్లర్ బారినపడ్డారు.
టైప్ 2 మధుమేహం వల్ల గుండె నిర్మాణం మారుతుందని సిడ్నీ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మధుమేహ రోగులకు గుండె విఫలమయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఆయనో యువ హార్ట్ సర్జన్ (Cardiac Surgeon). విధుల్లో భాగంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హృద్రోగులను పరిశీలిస్తున్నారు. ఇంతలో గుండెపోటు (Heart Attack) రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అల్లు డు చిన్నకోడూరుకు చెందిన జంగాపల్లి మణివర్మ గుండెపోటుతో సోమవారం మృతిచెందా డు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర�
కరోనా వ్యాక్సిన్ ప్రభావంతోనే దేశంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో స�
భూపరిహారం కోసం సిద్దిపేట కలెక్టరేట్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశాడు. వివరాలిలా.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన రైతు గుండాల బాలకిట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ క�
గుండెపోటు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్లం. కానీ కరోనా తరువాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు, గుండెపోటు మరణాలనుచూస్తున్నాం.
అమ్మ మరణించినా... ఆమె కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని అమ్మ కళ్లను మట్టికో... నిప్పుతో ఆర్పించకుండా.. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించడానికి మృతురాలి కుటుంబం నేత్రదానం చేసి అందరికీ స్ఫ
Jadala Venkateshwarlu | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు తన సొంత పనిమీద మహబూబాబాద్ వెళ్లగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిం�