గుండె జబ్బులు అంటే చాలామందికి ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి లక్షణాలే గుర్తుకు వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు చర్మంపై కనిపించే మార్పుల రూపం�
తమిళ సినీదిగ్గజం కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా భాగ్యరాజ్ సాధించిన విజయాలు అనితరసాధ్యాలనే చెప్పాలి. 75 చిత్ర�
మెదక్ పట్టణంలోని బాలిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’లో పనులు చేసిన కాంట్రాక్టర్ దశరథ్(45)కు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో శనివారం గుండెపోటుకు గురై మృతిచెందాడు. పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి
తన వ్యవసాయ పొలంలో వరి విత్తనాలు చల్లేందుకు వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధ�
ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారా..? లేక డిప్రెషన్ బాధిస్తున్నదా? అయితే, మీ గుండె జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. పొగతాగడం వల్ల గుండెకు ఎంత హాని ఉంటుందో, డిప్రెషన్ వల్ల కూడా అంతే నష్టం ఉందంటున్నది ఓ �
వరినారు పోసేందుకు గడిని తొలగిస్తూ పొలం వద్దనే ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఊట్కూరి శంకరయ్య (52) వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఉదయం పొలాని
ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
భారత షూటింగ్ చరిత్రలో అద్భుతమైన అధ్యాయం ముగిసింది. దేశానికి ఎన్నో పతకాలు అందించి, అంతకంటే గొప్పగా ప్రపంచ స్థాయి చాంపియన్లను తయారు చేసిన లెజెండరీ షూటర్, ద్రోణాచార్య అవార్డీ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రూరల్ పరిధిలో గల మోపాల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ గంగాధర్ (హెచ్ సీ,1173) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.
Girl Collapses While Playing | వేసవి సెలవుల నేపథ్యంలో ఒక బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. భోజనం తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పరుగెత్తిన ఆ బాలిక కుప్పకూలి మరణించింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వ�
కాంగ్రెస్ సర్కార్ అసమగ్ర ధాన్యం కొనుగోళ్ల కారణంగా మరో రైతు ఊపిరి ఆగింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 45 రోజులు కొనుగోలు కేంద్రంలో నిరీక్షించడమే గాకుండా, భారీగా ధాన్యం తరుగు తీయడంతో మనోవేదనకు గురైన రైతు గుండె