మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్�
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కూతురు వివాహం వైభవంగా చేసి అత్తారింటికి పంపించి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన తండ్రి 24 గంటలు గడవక ముందే కన్నతండ్రి లేడనే విషయంతో ఆ కూతురే కాదు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నార
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జ
Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంద�
Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో అమెరికాకు(America) ఇరాన్ నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ(Shahram Irani) సరి కొత్త హెచ్చరిక జారీ చేశారు.
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న గుబులుతో బీపీ ఎక్కువై గుండెపోటుతో ఓ లబ్ధిదారు మృతిచెందింది. కు టుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన పానుగంటి మల్లు (58)కు ఒ
కాబోయే భార్య ఇంటికి వస్తుందని తెలిసి లైంగిక సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ తీసుకుని గురుగ్రామ్లో ఒక యువకుడు మరణించాడు! నాగ్పూర్కు చెందిన 29 ఏండ్ల రోహిత్ లాల్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయం�
తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. త్రిపురనేని చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. 1955 జూలై 28న కృష్ణా జిల్ల�
Chittibabu | టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వ