Heart Attack | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని దుర్మరణం చెందింది. పొద్దుట్నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకున్న బాలిక.. ఫ్రెష్ అయిదామని ఇంటికి వెళ
NHRC | గతేడాది సిద్దిపేట కలెక్టరేట్లో రామకృష్ణయ్య (55) అనే రైతు మృతి ఘటనపై హైదరాబాద్కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ గౌడ్ రైతు మృతి ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన�
ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఏదో ఒకచోట ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. స్కూల్ విద్యార్థులు, యువకులు సైతం హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్న ఘటనలు చోటుచేసు�
ఇల్లెందు మున్సిపాలిటీలో గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పారిశుధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుడు మాతాంగి కొమురయ్య గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం మున్సిపల్ విధులు నిర్వహిస్తున్న కొమరయ�
హార్ట్ ఎటాక్ అంత ప్రమాదకరం కాకపోయినా బ్రెయిన్ స్ట్రోక్తో మనిషి జీవితం ఒక్కసారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ పదం తరచూ వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ�
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.
పొలం పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రై తు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్లో విషాదం నిం పింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి
Surat Builder Shoots Self | ప్రముఖ బిల్డర్ గన్తో కాల్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తె పెళ్లి జరిగే రోజున గుండెపోటుతో మరణించాడు. ఆ బిల్డర్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆకస్మిక మరణాలకు కార్డియోవాస్కులర్ వ్యాధులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022లో 1.98 కోట్ల మంది కార్డియోవాస్కులర్ వ్యాధుల వల్ల మరణించారని అంచనా. వీరిలో 85% మంది గుండెపోట�
Heart Attack | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
మన కళ్లముందున్న యువతరం చూసేందుకు ఆరోగ్యంగా, ఫిట్గా కనిపించినా... అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. భారత్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారిలో నెలకొన్న ఈ ప్రమాదంపై 2025లో ఎయిమ్స్-ఐసీఎంఆర్ కలిసి �
Driver Collapse | ఆంధ్రప్రదేశ్ ఏసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తున్న అమరావతి ఏసీ బస్సు డ్రైవర్నాగరాజుకు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాయపోల్, జనవరి 25 : ఆత్మీయ సమ్మేళనాలే కాదు ఆపదలో ఉన్నవారికి సాయం చేసే గుణం కూడా మాకు ఉందని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. చిన్నప్పటి నుండి తమతో చదువుకున్న స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందగా.. అతడి కుటుంబాన�