జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా జిల్లాలోని 27 గ్రామపంచాయతీలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి ఉత్తమ గ్�
గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణరక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ�
ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచా యి. కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్కుమార్ శనివారం ఉదయం 10.30గంటల ప�
వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ క�
మరికొన్ని గంటల్లో కూతురి పెండ్లి జరగాల్సి ఉండగా అంతలోనే గుండెపోటుతో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో చోటుచేసుకున్నది.
Heart Attack | సీలింగ్కు వేలాడుతున్న విద్యార్థి పుష్పేంద్ర మృతదేహాన్ని ఇంటి యజమాని చూశాడు. షాక్ వల్ల గుండెపోటు (Heart Attack ) రావడంతో కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
ఆధునికత పెరిగిపోతున్నది. సాంకేతికత వృద్ధి చెందుతున్నది. అయినా సరే, మనిషి ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్నది. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. గత కొంతకాలంగా ఆకస్మిక గుండెపోట్లు గణనీయంగా నమ
ఒత్తిడితో కూడిన జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఆకస్మిక గుండెపోట్లు పెరిగాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Kidney Health | మారుతున్న జీవనశైలి కారణంగా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ మందిని పీడిస్తున్నాయి. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఈ మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి.
Heart Attack | గుండెపోటు మ రణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే కుప్పకూలుతున్న ఘటనలు చూస్తున్నాం. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, కూర్
శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా గుండెపోటు బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. �
ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నందున 30 ఏండ్ల వయస్సు పైబడినవారంతా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహార నియమాలను తప్పక పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొన్నది.