RTC Driver Suffers Heart Attack | ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ప్రయాణికుల క్షేమం గురించి అతడు ఆలోచించాడు. బస్సును రోడ్డు పక్కన ఆపాడు. స్టీరింగ్పై కుప్పకూలి మరణించాడు. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులకు మ�
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
Heart Attack | బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ముందు తన పరిస్థితి గురించి కాకుండా.. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థుల గురించి ఆలోచించాడు. సమయస్ఫూర్తితో బస్సు వేగాన్ని తగ్గించి, ఓ పక్కన
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) గుండెపోటుతో మరణించినట్లు గాంధీ దవాఖాన డాక్టర్లు వెళ్లడించారు. సోమవారం ఉదయం 7.20 గంటలకు గాంధీ హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఆయన అప్పటికే చనిపోయారని గాంధీ హాస్పిటల్ హెచ్వోడీ
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ఓ దాబా వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ఎల్ఎండీ ప్రాజెక్టు మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చోలేటి కిషన్ రెడ్డి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చ�
నిద్రవేళపై తాజాగా వెలువడిన ఒక అధ్యయనం గుండె ఆరోగ్యంపై కీలకమైన విషయాన్ని వెల్లడించింది. వారపు రోజుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 60 శాతానికి పైగా ఉన్నట్టు అధ్యయనం ప
పెగడపల్లి మండలం దేవికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ (42) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవార�
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
Heart Attack | పెద్ద శంకరం పేట మండలం వీరోజిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కిష్టప్పగారి కిషన్ (70) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు కిషన్ . కిషన్ మృతి
రామగుండం నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ (52) గుండెపోటుతో అకాల మృతి చెందారు. సీనియర్ బిల్ కలెక్టర్ గా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుదర్శన్ కు రెండు రోజుల క్రితం అ
దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమీ సిటీలో మంగళవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న 18 ఏండ్ల భారత సంతతి విద్యార్థి వైష్ణవ్ కృష్ణ కుమార్ (18) హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
పొట్టచేతపట్టుకొని ఇరాక్ వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే గుండెపోటుతో మృతిచెందడం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో విషాదాన్ని నింపింది. పెగడపల్లికి చెంది�