Driver Collapse | ఆంధ్రప్రదేశ్ ఏసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తున్న అమరావతి ఏసీ బస్సు డ్రైవర్నాగరాజుకు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాయపోల్, జనవరి 25 : ఆత్మీయ సమ్మేళనాలే కాదు ఆపదలో ఉన్నవారికి సాయం చేసే గుణం కూడా మాకు ఉందని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. చిన్నప్పటి నుండి తమతో చదువుకున్న స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందగా.. అతడి కుటుంబాన�
ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చే ముందు మనకు కొన్నిలక్షణాలను చూపిస్తుంది. ఈ లక్షణాలు ముదిరే వరకు మనకు అనారోగ్య సమస్య ఉందనే తెలియదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అప్పటికప్పుడు వచ్చ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..
శాలిగౌరారం మండలంలోని అంబారీపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర బుచ్చయ్య (50) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకున
లబ్ డబ్.. లబ్ డబ్.. ఈ శబ్దం లయబద్ధంగా సాగినంత వరకూ ఏ ప్రమాదం లేదు. ఈ లబ్ డబ్ వేగం శ్రుతి మించినా,అతిగా మందగించినా.. గుండె ప్రమాదంలో ఉన్నట్టే! గుండె బలహీనంగా మారిందంటే.. మొత్తం శరీరానికి ముప్పు పొంచి ఉన్నట
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బాలే శివప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రంలో శనివారం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి �
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తున్న బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Suryapet | పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు �
పోలీసులు విచారిస్తుండగా ఓ రైతు గుండెపోటు తో మృతి చెందిన సంఘటన సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివర�
భారత మాజీ స్నూకర్ ప్లేయర్ మనోజ్ కొఠారీ కన్నుమూశారు. సోమవారం తిరునల్వేలి(తమిళనాడు)లోని దవాఖానలో తీవ్రమైన గుండెపోటుతో కొఠారీ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.