Jadala Venkateshwarlu | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు తన సొంత పనిమీద మహబూబాబాద్ వెళ్లగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిం�
ఓరుగల్లు సాహితీ ‘రుద్రమ’గా పిలుచుకునే అనిశెట్టి రజిత (67) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామికవాదిగా, స్త్రీ చైతన్యస్రవంతిగా అప్రతిహతంగా కొనసాగిన ఆమె ప్రస్థానం మ�
ప్రముఖ రచయి త్రి, కవయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు. హనుమకొం డ గోపాల్పూర్లోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని చలాకీగా ఉన్న ఆమె
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్లో చోటుచేసుకున్నది. వారి కుమారుడు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన అన్నె ప్రసాదరావు (83), అన్నె పా�
గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు.
వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గ�
స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన ఉప్పల్ భగాయత్తోని ఎలైట్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.