భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్లో చోటుచేసుకున్నది. వారి కుమారుడు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన అన్నె ప్రసాదరావు (83), అన్నె పా�
గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు.
వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గ�
స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన ఉప్పల్ భగాయత్తోని ఎలైట్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
హైదరాబాద్ నాగోల్లో (Nagole) విషాదం చోటుచేసుకున్నది. షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో (Heart Attack) 25 ఏండ్ల యువకుడు మృతించెదాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేశ్ (25) నాగోల్
ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వాళ్లకు మాత్రమే హార్ట్ ఎటాక్లు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారితోపాటు చిన్నారులకు కూడా గుండె పోటు వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
విధి నిర్వహణలో ఉన్న ఇరిగేషన్ ఏఈఈ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్కు చెందిన నితిన్ (30) నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఇరిగేషన్ ఏఈఈగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కోనాపూర�