రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందకపోవడంతో.. వైద్యానికి డబ్బుల్లేక రోజుకొక గుండె ఆగిపోతున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శ�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో చోటు చేసుకుంది.
బీపీ-రక్తపోటు... హై అయినా, లో అయినా అది ఆందోళనకరమే. లో బీపీని మంచి ఆహారంతో సరిచేసుకోవచ్చు. హై బీపీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. లేదంటే అది గుండెపోటు, పక్షవాతం లాంటి సమస�
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లిన ఎస్వోటీ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sanjay Kapoor | గత రెండు మూడు రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ మృతిని మరిచిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా పే�
ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగ�
యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి(54) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. మాదాపూర్లోని స్వగృహంలో గురువారం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఏఐజీ దవాఖానలో చేర్చి మూడురోజులుగా చికిత్స అందించారు.
Heart Attack | గుండెల్లో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు.. ఈసీజీ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
హనుమకొండ తహసీల్దార్ కర్ర శ్రీపాల్రెడ్డి(46) శుక్రవారం ఉద యం గుండెపోటుతో మృతిచెందా రు. కాలికి గాయమైనప్పటికీ కోలుకొని ఇటీవలే మళ్లీ విధుల్లో చే రారు. ఆయన మృతి విష యం తెలుసుకున్న సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో విదేశాల్లో కన్నుమూసిన మరో తెలంగాణ వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి చేరింది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో కేటీఆర్ అండగా నిలిచారు.
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.