ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన యువకుడు పిట్టల వెంకటేశ్ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. బాధితుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో అయ్యప్ప భక్త బృందం పేరుతో ఉన్న వా�
శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే కణ కణానికీ నిరంతరం రక్తం సరఫరా కావాలి. మెదడులోని కణాలు కూడా అంతే. ఏ కారణం చేతనైనా మెదడుకు తగినంత రక్తం అందకపోతే ఆయా కణాలు దెబ్బతిని చనిపోతాయి. ఇలా రక్తం అందకపోవడానికి ప
తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
Heart Attack | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 25వ వివాహ వార్షికోత్సవ (25th anniversary) కార్యక్రమంలో భార్య ముందే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.
పరీక్షా కేంద్రంలోనే ఓ అటెండర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం క�
డయాబెటిస్ జీవనశైలికి సంబంధించిన రుగ్మత. ఇక మహిళల్లో ఈ వ్యాధితో తలెత్తే జబ్బుల్లో గుండె పోటు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి వచ్చి వెళ్లిన తరువాత చాలా మంది హార్ట్ ఎటాక్ల బారిన పడుతుండడం అందరినీ క�
Kodali Nani | ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Son dies while escorting father's body | తండ్రి మరణించడాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా బైక్పై అనుసరించాడు. ఆ బాధతో గుండెపోటుకు గురై మరణించాడు.
వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర�
వరంగల్ (Warangal) జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన సీతారామ స్వామి దేవాలయం ధర్మకర్త, నల్లబెల్లి అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండ లక్ష్మణ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం �
యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్ రాకుండా ముందస్తుగానే అడ్డుకునే వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు పురోగతి సాధించారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ని