తాళి కట్టిన వెంటనే గుండెపోటుతో వరుడు మరణించిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బాగల్కోట్లో శనివారం జరిగిన ఒక వివాహంలో 25 ఏండ్ల ప్రవీణ్ పెండ్లి కుమార్తెకు తాళి కట్టిన కొద్ది నిముషాలకు గుండెల్లో నొప్
groom dies of heart attack | పెళ్లి జరుగుతుండగా వరుడికి గుండెపోటు వచ్చింది. వధువు మెడలో మంగళసూత్రం కట్టిన తర్వాత అతడు కుప్పకూలి మరణించాడు. పెళ్లివేడుకలో పాల్గొన్న వారంతా ఇది చూసి షాక్ అయ్యారు.
భారతీయులు పవిత్రంగా భావించే ‘తులసి’ ఇప్పటికే మన దేశంలో ఆయుర్వేద ఔషధాల్లో ప్రసిద్ధి చెందింది. అయితే, మనుషుల సంపూర్ణ ఆరోగ్యానికి ‘తులసి’ దోహదపడుతున్నదని ‘అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' తన పరిశో�
సీపీఎం సీనియర్ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, రైతుకూలీ సంఘం నాయకుడు లాలాపురం గ్రామానికి చెందిన సంక్రాంతి మధుసూదన్రావు(87) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి విషయం తెలు�
క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నగరంలోని బోయినపల్లికి ప్రణీత్ (32) తన తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం రాంపల్లిదాయరలోని మైదానానికి వచ్చారు.
Godavarikhani | గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ‘గుండె జబ్బులు-చికిత్స విధానం’ అనే అంశంపై ఆదివారం ‘హెల్త్ టాక్’ నిర్వహించగా దానికి విశేష స్పందన లభించింది.
ఉపాధి హామీ పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య శనివారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెలో నొప్పి వస్తున్నదని తోటి కూలీ�
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఇజ్మల వెంకట్(39) గంజాయి కేసులో నిందితు�
కార్పొరేట్ ప్రపంచంలో నైట్షిఫ్ట్ కామన్ అయిపోయింది. రాత్రంతా విధులు నిర్వహించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. నిద్రలేమితోపాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్నది. ఇక వారంవారం ష�
Pacemaker | ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బు కేసులు పెరుగుతుండడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఇటీవలకాలంలో ముఖ్యంగా కొవిడ్ మహ్మమారి తర్
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. దీనికి పచ్చని మొక్కలతోనే పరిష్కారం లభిస్తుందని నిర్ణయించుకున్నాడు. మొక్కకు విత్తే ప్రధానమని భావించాడు. ఎండిన గింజలను భారీ వృక్షాల కింద పొద్దంతా కూర్చొని సేకరిస్త