తెలంగాణ ఉద్యమ కారులుగా పేరుగాంచిన బీఆర్ఎస్ నేత గోపు అయిలయ్య యాదవ్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన పార్థీవ దేహానికి గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ (బీఆర్ఎస్) హఠాన్మరణం చెందింది. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చేర్పించగా, అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది.
Jet 2 flight | విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ (Pilot) కు గుండెపోటు (Heart Attack) వచ్చిన ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. విమానం టెనెరెట్ నుంచి బర్మింగ్హామ్కు వెళుతున్న జెట్2 విమానంలో పైలట్కు గుండెపోటు వచ్చి�
SL Akshay : క్రికెట్టే ఊపిరిగా బతికిన ఓ ఆటగాడు అనూహ్యంగా మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. ఫీల్డింగ్ చేస్తుండగా గుండెపోటు(Heart Attack) రావడంతో మరణించాడు. కర్నాటక రంజీ జట్టు మాజీ ఆటగాడు ఎస్ఎల్ అక్షయ్(39) ఆదివారం ఉన్నట్టుండ�
మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్�
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కూతురు వివాహం వైభవంగా చేసి అత్తారింటికి పంపించి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన తండ్రి 24 గంటలు గడవక ముందే కన్నతండ్రి లేడనే విషయంతో ఆ కూతురే కాదు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నార
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జ
Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంద�
Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో అమెరికాకు(America) ఇరాన్ నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ(Shahram Irani) సరి కొత్త హెచ్చరిక జారీ చేశారు.