boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తున్న బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Suryapet | పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు �
పోలీసులు విచారిస్తుండగా ఓ రైతు గుండెపోటు తో మృతి చెందిన సంఘటన సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివర�
భారత మాజీ స్నూకర్ ప్లేయర్ మనోజ్ కొఠారీ కన్నుమూశారు. సోమవారం తిరునల్వేలి(తమిళనాడు)లోని దవాఖానలో తీవ్రమైన గుండెపోటుతో కొఠారీ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
భూ వివాదంపై పోలీసులు విచారణ చేస్తుండగా ఓ రైతు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాప�
Godavarikhani : గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, నోటరీ గోషిక ప్రకాష్ (51) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుత�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్
జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శుక్రవారం విధులకు హాజరైన ఆయన ఉదయం 4 గంటల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు వెంటనే దవా�
Collector BM Santhosh | రైతు జమ్మన్న వృద్ధాప్య, రక్తపోటు కారణంగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందితే.. దీనిపై పలు వదంతులను వ్యాపింపచేయడం తగదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Farmer | ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన జమ్మన్న (64) రైతు మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు కలుకుంట్ల గ్రామంలో రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు.
Heart Attack | నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పవన్ రెడ్డి(24) అనే యువకుడు రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన పవన్ మరో రెండు నెలల్లో �