Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (TDP MLA) రాసలీల వీడియో వైరల్గా మారింది. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్.. గతంలో కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో రొమాంటిక్
నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల భారీ ప్రాజెక్టు ఆ రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారుతుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు.
సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది.
సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృ�
Innovative campaign | ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయ�
Constable Suicide | ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీశ్రీనివాస్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఎస్కార్ట్లో విధులు నిర్వహిస్తూనే ఎస్కార్ట్ కారులో తన వద్ద ఉన్న తుపాకీతో పాయిం�
AP News | అత్తతో జరిగిన వాగ్వాదం ఎక్కువ కావడంతో కోపం పెరిగిపోయిన ఓ కోడలు తీవ్రంగా స్పందించింది. అత్త చెవి తెగిపడి, రక్తం కారే దాకా కొరికింది. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోక�
Ambati Rambabu |ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులుచేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైసీపీ ఆరోపించింది. గుంటూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పరామర�
AP News | గుంటూరు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు మందుబాబులు వాటిని పట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఊహించని సంఘటనతో షాకైన
AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.