భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజే�
స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
Trains | ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. హుబ్లీ నుంచి నర్సాపూర్, విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట వరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అ
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో (Vijayawada) 12వ ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి ఏపీలో కనిపిచింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల తీరప్రాంతంలోని అభయారణ్యంలో దీని ఉనికిని కనుగొన్నట్టు అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ �
ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో (Bapatla)ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద గుంటూరు-కర్నూలు రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి లారీ ఢీకొట్టింది
హైదరాబాద్ శివార్లలోని పెద్దంబర్పేట వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్ (BHEL) డిపోకు చెందిన రాజధాని బస్సులో (Rajadhani bus) పెద్దంబర్పేట ఓఆర్ఆర్ (ORR) వద్ద ఒక్కసారిగా మంటల�
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో (Andhra pradesh) పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్ఎస్ (BRS) మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) ప్రారంభించారు
బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరులో ప్రారంభించనున్నట్టు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్�