తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హత్యకు గురైన రూపాశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి దవాఖానాకు నారా లోకేష్ రావడంతో.. వైసీపీ శ్రేణులు అడ్డగించేందుకు...
అమ్మను కరోనా కాటేస్తే.. ఆమె కూతురిని కామాంధులు కాటేశారు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 8 నెలల పాటు ఆ అమ్మాయిని ఓ ఆటబొమ్మలా చూశారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు.. నిరంత
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి ప
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని...
విద్యతోపాటు ఉన్నత విలువలను ఒంట బట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల...
పురుగుమందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేటముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ...