Ambati Rambabu |ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులుచేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైసీపీ ఆరోపించింది. గుంటూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పరామర�
AP News | గుంటూరు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు మందుబాబులు వాటిని పట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఊహించని సంఘటనతో షాకైన
AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
Kidney Scam | ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీ�
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్�
Kidney Scam | ఏపీలో సంచలనంగా మారిన విజయవాడ కిడ్నీ రాకెట్ వివాదంపై మధ్యవర్తి వెంకట్ స్పందించాడు. కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చి తనను మోసం చేశారని గార్లపాటి మధుబాబు చేసిన ఆర�
విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్ప
Kidney Scam | విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మర�
AP News | గుంటూరు నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడు వీధికుక్కపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. మే 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు పో
AP Elections | తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.