అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. రాంబాబు నివాసంపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన దీక్ష విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీక్షకు అనుమతి లేదని, రాంబాబు వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని నగరపాలెం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. అంబటిపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sandhya Convention | మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు
Bala Krishna | బాలయ్య సినిమా నుండి నయనతార ఔట్ .. ‘NBK 111’లో కాజల్ ఎంట్రీకి రంగం సిద్ధం?