వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆ స్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజ�
Peddireddy Ramachandra Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున�
Vidadala Rajini | తనపై దుష్ప్రచారం చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు.
Ayyannapatrudu | ఆంధ్రా రాజకీయాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయని అన్నారు. ఆసక్తి
Are Shyamala | తనపై ఎన్ని కేసులు పెట్టినా, విచారణల పేరుతో ఎన్నిసార్లు తిప్పినా పోరాటం ఆపనని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల స్పష్టం చేశారు. కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నల�
కల్తీ మద్యం కేసులో ఆదివారం ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేశారు. తొలుత ఆయన ఇంట్లో సుదీర్ఘ సోదాలు చేసి న సిట్ అధికారులు.. జోగి రమేశ్తో పాటు ఆయన భార్య ఫోన్ను సీజ్ చేసి, ఇంటి సీసీ పుటేజీని సైతం స్వ�
Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు వైసీపీ తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర�
Mithun Reddy| రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరితో మాట్లాడనివ్వలేదని.. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. విజయవాడ నుంచి మానిటరి
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
Vidadala Rajini | కూటమి నాయకుల వేధింపులను ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడదల రజినీపై తాజాగా ఫిర్యాదు అందింది.
గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు చెప్పుకోలేని విధంగా దేవాలయాల్లో తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Joinings | ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ , బీజేపీ కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.