మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. రాంబాబు నివాసంపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన దీక్ష విషయం తెలిసిందే.
ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల అనంతరం పార్లమెంట్ గడప తొక్కిన మహిళా బిల్లుకు ఆమోదంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకే ఓటింగ్ను కోరిన సభ్యులు ఇక దానిని ఆమోదించేందుకు
YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు
Botsa Tears | వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గతంలో ఎన్నడూ లేని విధంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు
Perni Nani | వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిన్న అధికారులు కూల్చివేశారు.
YS Jagan | ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా �
Jogi Ramesh | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Jogi Ramesh | నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ తెలిపారు. టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో వ�
Jogi Ramesh | ఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగగా.. ఇవాళ జోగి రమేశ్ ఇంటిపైకి వందలాది మంది దాడికి యత్నించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Double Murder Case | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది .
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆ స్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజ�