Mithun Reddy| రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరితో మాట్లాడనివ్వలేదని.. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. విజయవాడ నుంచి మానిటరి
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
Vidadala Rajini | కూటమి నాయకుల వేధింపులను ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడదల రజినీపై తాజాగా ఫిర్యాదు అందింది.
గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు చెప్పుకోలేని విధంగా దేవాలయాల్లో తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Joinings | ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ , బీజేపీ కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.
Roja on Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు చనిపోతుంటే పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని.. ఓజీ సినిమా ప్రమోషన్లో బిజీగా గడిపేస్తున్నారని విమర్
Perni Nani | వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా �
YCP Digital Book | నారా లోకేశ్ రెడ్ బుక్ తరహాలోనే వైఎస్ జగన్ డిజిటల్ బుక్ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ను తీసుకొచ్చా�
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
Pawan Kalyan | రాష్ట్రంలో అభివృద్ధి దిశగా, సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు.
Kakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడ�