వ్యవసాయ రంగానికి సర్కారు ప్రాధాన్యంరైతుబంధు, రైతు బీమా దేశానికే ఆదర్శంప్రతిపక్షాలవి దివాలాకోరుతనంవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఏడేండ్లలో విప్లవాత్మక మార్పుసీఎం కేసీఆర్ ఘనతేఆకలి చా�
ఉమ్మడి జిల్లా అంతటా కురిసిన వాన వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం మెట్ట పంటలకు మేలు చేయనున్న వర్షాలు సూర్యాపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా చిరుజల్లులు మొదలుకుని మో�
జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్ పాఠశాలల్లో పారిశుధ్య పనులను పరిశీలించిన అధికారులు,ప్రజాప్రతినిధులు సూర్యాపేట రూరల్, ఆగస్టు 27 : వచ్చే నెల 1న నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభంకానున్న నేప
ఏడేండ్లలో పండుగలా వ్యవసాయం సాగులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున
అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి బాధ్యతఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉందివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిసూర్యాపేటలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం ద�
రైతులకు అందుబాటులో ఏఈఓలునిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలువ్యవసాయ విస్తరణలో కొత్త విప్లవంఏఈఓల సహకారం ఇలా.. రైతు బంధు, బీమా, రుణమాఫీ, మద్దతు ధర, రాయితీ విత్తనాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నార�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నడిగూడెం, ఆగస్టు 26 : దళితుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోటయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన దళిత ఆత్మీ�
ఏటికేడు పెరుగుతున్న అడ్మిషన్లుసూర్యాపేట జిల్లాలో ప్రైవేటు నుంచి 3,068 మంది మార్పుసకల సౌలత్లు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంనాణ్యమైన బోధనపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టిఆలోచింపజేస్తున్న మెరుగైన ఫలితాలు.
రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణంవైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పూర్తికనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనంకొత్త పంచాయతీలో అభివృద్ధి పరుగులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్ర�
రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలిడీఎంహెచ్ఓ కోటాచలంపీహెచ్సీ పనితీరుపై అసంతృప్తి పెన్పహాడ్, ఆగస్టు 25 : కరోనా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యారోగ్య సిబ్బంది ముందస్
విధానాలను నిరసిస్తూ ‘రైతన్న’ తీశా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు నటుడు ఆర్.నారాయణమూర్తి కోదాడ, ఆగస్టు 24 : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు భ
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా
చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోన�
ఈ చట్టాలతో రైతులు కూలీలవడం అనివార్యం విధానాలను నిరసిస్తూ రైతన్న సినిమా రూపొందించా రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలను నిలువరించిన ఘనత ముఖ్యమంత్రిది రైతన్న సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలి �