తిరుమలగిరి మండలంలో దళిత బంధు అమలుపై కసరత్తు నేడు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమావేశం విధివిధానాలు ఖరారయ్యే అవకాశం హాజరుకానున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్, కలెక్టర్ మండలంలోని 2,500పైగా దళిత క�
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 11 : విసునూరు దేశముఖ్లను, జమిందార్లను, నైజాం రజాకార్లను గడగడలాడించిన వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ మరువలేనిదని చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాప�
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల ఎన్నికల జోరు కొనసాగుతున్నది. గురువారం జిల్లా కేంద్రంలోని 1 నుంచి 24 వార్డుల్లో కొత్త కార్యవర్గాల ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఏ�
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్ 9 : పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం కలెక్టర
చేప పిల్లల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నెమ్మికల్ చెరువులో చేప పిల్లల విడుదల జిల్లా ప్రజలకు వినాయక చవిత
ఆ పార్టీ మండలాధ్యక్షుడు భాస్కర్ కోదాడ రూరల్, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్, ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. మ�
సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 8 : మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోలిపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉగ్గం మల్లికార
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 12వేల విగ్రహాలు! n అనుమతి కోసం ఉత్సవ కమిటీల దరఖాస్తు సూర్యాపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రోత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నె
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅప్పన్నపేటలో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన గరిడేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మ
మఠంపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు సూచించారు. ఆదివారం మండలంలోని యాతవాకిళ్ల, చౌటపల్లి, మ�
చెక్డ్యామ్లతో జలకళఆత్మకూర్.ఎస్ మండలంలో తీరిన కరువుతొలిసారిగా 13వేల ఎకరాలు సాగులోకి..ఉబికి వస్తున్న భూగర్భ జలాలు..పొంగిపొర్లుతున్న బోర్లుపాలేరు వాగు పరిధిలో పెరిగిన సాగుఆనందంలో రైతాంగం సూర్యాపేట, స�
సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా �
మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరిశీలన నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 4 : నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను దుండగులు ధ్వంసం చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల
దళిత బంధుపై ఎస్సీ కాలనీల్లో కొత్త ఆశలుతిరుమలగిరి మండలంలో నేటికీ గుడిసెల్లోనే 1,500కిపైగాకుటుంబాలు పట్టించుకునేవారు లేక దశాబ్దాలుగా వెనుకబాటునేడు ఎవరిని కదిలించినా చెప్పలేనంత సంతోషంతొండ, శాలిగౌరారంలో స