తిరుమలగిరి మండలంలో కమిటీలు, ఎన్యుమరేటర్ల నియామకం పూర్తి త్వరలో శిక్షణ తరగతులు, ఇంటింటి సర్వే సూర్యాపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తిరుమలగిరి మండలంలో దళిత బంధు అమలుకు కార్యాచరణ మొదలైంది. ఇప్పటికే తుం
తుర్కపల్లి,సెప్టెంబర్19 : టీఆర్ఎస్ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆ పార్టీ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప�
మన సంస్కృతి సంప్రదాయం.. యావత్ ప్రపంచానికే ఆదర్శం అన్ని మతాలను గౌరవిస్తూ ఐక్యతను పెంపొందించుకుంటున్నాం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్/రామగిరి, సెప్టెంబర్ 19 : దేశా�
గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పూజలు చేసి ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి నయనానందకరంగా శోభాయాత్ర డప్పు చప్పుళ్లు, నృత్యాల హోరు ఘనంగా వినాయక నిమజ్జనం వాడవాడల నుంచి తరలిన లంబోదరుడు అంబరాన్నంటిన శోభాయాత్ర �
సాధారణంగా ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే సమీపంలోని ల్యాండ్ మార్కును గుర్తు చేస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల సూర్యాపేట పట్టణంలో అలాంటి ల్యాండ్ మార్క్లు శరవేగంగా మారిపోతున్నాయి. పాతవి కనుమరుగై కొత్తవ�
అంతటా చర్చ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు మునుగోడులో పటాకులు కాల్చిన యువత నక్కలగండితండాలో హర్షాతిరేకాలు చిన్నారి ఆత్మ శాంతించాలంటూ కొవ్వొత్తులతో నివాళి పాపను చంపడం నేరమేనన్న రాజు కుటుంబ సభ్యులు నిరుప�
స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ వివిధ రంగాల్లో 25కు పైగా ఇంక్యుబేటర్లు ఔత్సాహిక స్టార్టప్లకు నిరంతర ప్రోత్సాహం పెట్టుబడిదారులతో సమావేశాలు ఆయా రంగాల నిపుణులతో అనుభవ పాఠాలు పంట పొల్లాల్లో కలుపు తొల�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్గణేశ్ మండపం వద్ద అన్నదానం బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 16 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత కలుగుతుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మున్�
ఆలిండియా 26, 36వ ర్యాంకు సాధించిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు రామగిరి, సెప్టెంబర్ 15: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ ఆ�
మండలానికి 5.. మొత్తం 355 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బృహత్ ప్రకృతి వనాలు ప్రతి మండలంలోనూ 5 చొప్పున నిర్మాణానికి సర్కారు నిర్ణయంపదెకరాల స్థలంలో ఏర్పాటు అందులోనే వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు స్థలాల అన్వ�
పూలు, పండ్లు, కూరగాయల సాగు పరిశీలన దళితబంధు నిధులు సద్వినియోగం చేసుకునేలా అధికారుల చర్యలు పూర్తి అవగాహనతో యూనిట్లు నెలకొల్పేందుకు కృషి తుర్కపల్లి, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం మంజూ రు చేసిన దళితబంధు నిధులతో
నాలుగేండ్ల క్రితం వరకు 40 శాతం కూడా వసూలు కాని వైనం గతేడాది రికార్డు స్థాయిలో 98 శాతం చెల్లింపు ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం వసూలు నాలుగేండ్ల క్రితం వరకు సూర్యాపేట జిల్లాలో 40 శాతం కూడా పన్నులు వసూలు కాకపోయేది. ప్ర�
చెరువుల నిండా జలం మునుగోడు, సెప్టెంబర్ 12 : పల్లెలకు ప్రాణాధారమైన చెరువులు ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఒకప్పుడు చుక్కనీరు నిల్వ ఉండని తటాకాలు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్న