రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి పేదల బాధలెరిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్లలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటలో సీఎంఆర్�
యాసంగిలో 20 శాతానికి పైనే ఇతర పంటలకు అవకాశంవేరుశనగ, పెసర, శనగ తదితర పంటలకు ప్రాధాన్యంఅవగాహన కల్పించిన వ్యవసాయశాఖ అధికారులుసూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : వరితో వర్రీ పడే కంటే పంట మార్పిడి చేసి మార్�
మఠంపల్లి, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు
ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్లురామగిరి, అక్టోబర్ 6: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సంబంధిత అధికారులు పూర�
యాదాద్రి, అక్టోబర్ 6 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవలు జరిపించ�
రైల్వే మీటింగ్లో ఎంపీ బడుగుల బీబీనగర్ నుంచి నడికుడి రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. మంగళవారం సికింద్ర
కోదాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు 35 తులాల బంగారం 4 లక్షల నగదు స్వాధీనం కోదాడ రూరల్, అక్టోబర్ 4 : కోదాడ పట్టణంలోని ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళా దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ నర్సింహా
8వ విడుత హరితహారానికి రంగం సిద్ధంనర్సరీలు ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశంనెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేయాలని సూచననల్లగొండ, అక్టోబర్ 1;అటవీ శాతం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాక్రత
హర్యానా గవర్నర్ దత్తాత్రేయబీబీనగర్, అక్టోబర్ 1 : రాబోయే కాలంలో బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణకు మెడికల్ హబ్గా మారనున్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇక్కడి వైద్య కళాశాల ఆధునిక వైద్య రం
నియోజకవర్గ ప్రజలే నాదేవుళ్లు : ఎమ్మెల్యే చిరుమర్తిచిట్యాల, అక్టోబర్ 1 : సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన నాయకత్వమే రాష్ర్టా�
నందికొండ, అక్టోబర్ 1 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 4,84,764 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్
వయోవృద్ధులకు బాసటగా మన టోల్ ఫ్రీ నంబర్ మూడేండ్ల కిందట ప్రారంభించిన సీఎం కేసీఆర్ నేడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్న ప్రధాని మోదీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,257 కేసులు నమోదు 693 కేసులకు పరిష్కారం సమాజ