ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 44 కేంద్రాలు.. 9,177 మంది విద్యార్థులు సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 24 : కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకో�
విహారయాత్ర కోసం వచ్చిన స్లేట్ విద్యార్థులు కోలాహలంగా పర్యాటక ప్రాంతం చివ్వెంల, అక్టోబర్ 23 : హైదరాబాద్లోని స్లేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శనివారం ఉండ్రుగొండ గుట్టలో సందడి చేశారు. 50 బస్సుల�
ప్రజలకు దూరభారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి తండాలోనూ ఏర్పాటు చేసేందుకు కసరత్తు యువతకు దక్కనున్న ఉపాధి ఉమ్మడి నల్లగొండలో 362 కొత్త దుకాణాలకు అవకాశం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస
ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. స్థానికులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రకృతి చెంత సేదతీరుతూ ఎంతో మంది ఉపశ�
జూనియర్ లైన్ ఉమెన్గా ఉద్యోగం కాన్పు అయిన మూడు నెలలకే ఎంపిక టెస్టులన్నీ పాస్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : అన్నింటా తానై ఎన్నో అవరోధాలను ఛేదించుకుంటూ మహిళా లోకం ముందుకు సాగుతున్నది. పోటీ ప్రపంచం
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రొటోకాల్పై బాధ్యతగా ఉండాలి : ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వ�
మార్కెట్కు పోటెత్తుతున్న ‘కత్తెర’ ధాన్యం యాసంగి సాగుకు దీటుగా దిగుబడి కాళేశ్వరంతో తీరిన సాగునీటి కష్టాలు 300 ఫీట్ల నుంచి 30 ఫీట్లపైకి భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా 39 వేల ఎకరాల్లో వరిసాగు తిరుమలగిరి, అక్ట
పేట రక్తంలోనే త్యాగనిరతి ఉంది శాంతియుతంగా ఎదుగుతున్న పట్టణం.. రాష్ర్టానికి ఆదర్శం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జమ్మిగడ్డ వద్ద శమీపూజలో పాల్గొన్న గుంటకండ్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా �
మోత్కూరు, అక్టోబర్ 14 : సద్దుల బతుకమ్మ సంబురాలను మండలంలో గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. సాయంత్రం గ్రామాల్లోని కూడళ్ల వద్దకు చేరారు. అక్కడ బతుకమ్
అర్వపల్లి, అక్టోబర్ 10 : ఆలయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఆదివారం కొమ్మాల గ్రామంలో శ్రీవేణుగోపాల స్వామి ఆలయ కొత్త పాలకవర్గం ప్రమాణ స్�
మరింత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లుపలు సంఘాలకు ఆత్మగౌరవ భవనాలువిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, అక్టోబర్ 10 : అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుత
గరిడేపల్లి, అక్టోబర్ 10 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీలావెంకటరమణారెడ్డి, సీత్లాతండా సర్పంచ్ గుగులోతు సోనాసైదానాయక్ అన్నారు. ఆదివా�
బొడ్రాయిబజార్ : రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పట్టణ ఆర్యవ
పోలీసులు కఠినంగా ఉంటారనేది చాలామందిలో సహజ భావన. స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టాలంటేనే తెలియని ఆందోళన. ఆ గంభీరమైన వాతావరణాన్ని తుడిపేసి, నేడు పోలీస్ స్టేషన్లన్నీ హరిత నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. వివిధ సమ�