చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటు�
గత సంవత్సరం యాసంగిలో 3,200 ఎకరాల్లో సాగురాష్ట్రంలోనే అత్యధికంగా పంట దిగుబడిమంచి లాభాలు ఆర్జించిన రైతులుఈ ఏడాదీ అదే పద్ధతి.. 5,600 ఎకరాలకు పెరిగిన సాగు అక్కడ ఎటు చూసినా కొండ ప్రాంతాలే.. సాగునీటి కాల్వలు లేవు.. చెర
సహకార’ వారోత్సవాలు షురూఆలేరు టౌన్, నవంబర్ 14 : రైతుల సేవే పరమావధిగా పని చేస్తున్న పీఏసీఎస్లు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. రైతులకు ప్రభుత్వం చేయూతను ఇవ్వాలనే ఆలోచనతో స్వాతంత్య్రానికి ముందే సహకార వ్యవస�
ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెదక్, హైదరాబాద్ జట్లుభువనగిరి అర్బన్, నవంబర్ 14: భువనగిరి పట్టణంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో మహబూబ్నగర్నే విజయం వరించింది. ఫైనల్ మ్యాచ్లో మ�
కోదాడ, నవంబర్ 14 : విద్యుత్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన కార్తిక వనభోజన మహోత్సవంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శా�
నేరేడుచర్ల, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పీఏసీఎస్లు పని చేస్తున్నాయని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు. సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థ్ధానిక పీఏసీఎస్ ఎదుట సొసై
నీలగిరి, నవంబర్ 13 : స్థానిక సమస్యల పరిష్కారం దిశగా నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యతన శనివారం జరిగిన ఈ సభలో జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ �
భువనగిరి అర్బన్, నవంబర్ 13 : భువనగిరిలో శనివారం రెండోరోజు రాష్ట్రస్థాయి 5వ జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్-2021 పోటీలు కొనసాగాయి. రెండో క్వాలిఫై మ్యాచ్లను భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముకే
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్దేవరకొండ, నవంబర్ 13 : ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమేశ్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంల
కమర్షియల్గ్యాస్ బండపై రూ.270 పెంచిన కేంద్రం ఇడ్లీ, మిర్చి బండ్ల వ్యాపారుల ఆందోళన కేంద్ర ప్రభుత్వం తీరుపై సర్వత్రా నిరసన బొడ్రాయిబజార్, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని �
నిర్మాణ రంగాన్ని కుదిపేస్తున్న ధరలు బొగ్గు కొరతతో భగ్గుమంటున్న సిమెంట్, స్టీల్ ధరలు డీజిల్ ధరల పెంపుతో మరింత భారం మధ్య తరగతి ఇంటికిరూ.4 లక్షలకుపైనే పెరిగిన ఖర్చు వినూత్న పంటల విస్తీర్ణం జిల్లాల వారీగ