భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు బొడ్రాయిబజార్, డిసెంబర్ 9 : సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో సుప్రసిద్ధమైన స్థానిక సుబ్రహ్మణ్
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన నూతనకల్/మద్దిరాల, డిసెంబర్ 9 : రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. గురువారం నూతనకల్ మండల �
దేవరకొండ దృశ్యకావ్యం దేవరకొండ ఖిలాకు 700ఏండ్ల చరిత్ర రేపటి నుంచి రవీంద్రభారతిలో ఫొటో ఎగ్జిబిషన్ వందేండ్ల కిందటి ఛాయాచిత్రాలతో ప్రదర్శన రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా దేవరకొండ ఖిలా చరిత్రలో మిగిలిపో
కొత్త వ్యవసాయ చట్టాల రద్దుతో ఆదాయానికి మార్గం తెరుచుకున్న మార్కెటింగ్ శాఖ చెక్పోస్టులు పంట ఉత్పత్తుల రవాణాతో రానున్న సెస్ సూర్యాపేట జిల్లాలోప్రారంభమైన 11 చెక్ పోస్టులు 11 రోజుల్లో రూ.32.54 లక్షల ఆదాయం క�
మిశ్రమ పంటల సాగుతో అధిక ఆదాయం పంట మార్పిడితో మరింత ప్రయోజనం పెద్దవూర మండలంలో 12వేల ఎకరాల్లో మిశ్రమ పంటల సేద్యం పెద్దవూర, డిసెంబర్ 8 : ఒకే సమయంలో రెండు పంటలు.. ఆదాయం రెండింతలు..! వాతావరణం అనుకూలించక ఒక పంట నష్ట
నేడు గవర్నర్కు విన్నవించేందుకు రైతులు, రైతు సంఘాల సన్నాహకాలు సిద్ధమవుతున్న హమాలీలు, ఇతర కార్మిక సంఘాలు అడ్వకేట్లు, ప్రజాసంఘాలు కూడా.. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచన నల్లగ�
కేతేపల్లి, డిసెంబర్ 7;మండలంలోని కొత్తపేట గ్రామంలో సాకెరబండ వాగుపై దశాబ్దాలుగా కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేతేపల్లి, కొత్తపేట గ్రామాల రైతులు తమ పొలాల వద్దకు వాగు దాటి వ�
గుర్రంపోడు/డిండి, డిసెంబర్ 7 ;వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు �
మునుగోడు, డిసెంబర్ 7 : యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏడీఏ ఎల్లయ్య సూచించారు. మండలంలోని కచలాపురం, గూడపూర్, కల్వలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయ
నల్లగొండ రూరల్, డిసెంబర్ 7 : సాయుధ దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. అనంతరం సైనిక సంక్�
వాలీబాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ, గురుకుల విద్యార్థులుఈ నెల 30 వరకు పోటీలురామగిరి, డిసెంబర్ 7 : విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా మహాత్మ�
అడవిదేవులపల్లి మండలంలో పెరిగిన సాగు l బోరుబావుల కింద ఆరుతడి పంటగా సేద్యంవరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చ�
ఫిబ్రవరిలోగా పూర్తికానున్న పనులు ప్రయాణికులకు తీరనున్న కష్టాలు మునుగోడు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తుర్కగూడెం, దుబ్బకాల్వ గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దాంతో గ్రామస్తులు అత్య�
జీఓ 268 జారీ చేసిన ప్రభుత్వం లీజు బాధ్యత కూడా ఇక ఆ శాఖకే.. వేలం ఆదాయం పంచాయతీలకు అందజేత మత్య్సకారులకు మరింత ఆర్థ్ధిక భరోసా ఉమ్మడి జిల్లాలో పంచాయతీల పరిధిలో 3,965 చెరువులు సూర్యాపేట, అర్బన్ డిసెంబర్ ౩ : మత్స్యక�
పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించిన మంత్రి మోత్కూరు, డిసెంబర్3 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణ త్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని యావత్ ప్రజలు ఎన్నడూ మ