వైభవంగా ధనుర్మాస వేడుకలు స్వామివారికి 108 గంగాళాలతో పాయసం నివేదన రామగిరి/బొడ్రాయిబజార్, జనవరి 11 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో కూడారై వేడుకలను ఘనంగా నిర్వహిం�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జనవరి 8 : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం నుంచి యాదగ�
ఆశ కార్యకర్తలు, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతన పెంపు 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సంతోషం వ్యక్తం చేస్తున్న చిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు ఉమ్మడి జిల్లాలో 6,248మం
విద్యార్థుల నుంచి కూలీల దాకా భాగస్వామ్యం రంగవల్లులతో మహిళల మద్దతు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం ఉమ్మడి జిల్లా రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు రూ.914కోట్లు -సూర్యాపేట, జనవరి 4(నమస్తే తెలంగాణ): వ్యవసాయ�
9 మందికి గాయాలు 65వ నంబర్ జాతీయ రహదారి ప్రమాదం దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన చివ్వెంల, జనవరి 3 : ఆగి ఉన్న తుఫాన్ వాహనాన్ని డీసీఏం ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగ�
మున్సిపాలిటీల్లో సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా ఫిర్యాదులు, దరఖాస్తులు గడువులోపు సమస్య పరిష్కారానికి చర్యలు సూర్యాపేట, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్యం లోపించినా, వీధుల్లో గుంతలు ఏర్పడినా, వీధి లైట్ల సమ�
తుర్కపల్లిలో మసీదును ప్రారంభించిన ప్రభుత్వ విప్ సునీత తుర్కపల్లి, జనవరి 2 : మానవత్వమే సర్వమతాల సారమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్కు చెందిన రెస్బాక్ రూ.50లక్షలతో మండ�
పరిపాలన అనుమతులిచ్చిన హైకోర్టు హర్షం వ్యక్తం చేసిన కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు కోదాడటౌన్, డిసెంబర్ 28 : కోదాడలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళ�
పెరిగిన రికవరీ.. తగ్గిన రోడ్డు ప్రమాదాలు ఇద్దరిపై పీడీ యాక్ట్ సూర్యాపేట సిటీ, డిసెంబర్ 28 : జిల్లా పోలీసులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సమాచార వనరులను పెంచుకోవడంతో అక్రమ రవాణాను నివారించాలని జ
వెలిశాల వద్ద జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు ఏడు రోజుల చొప్పున ఏడు విడుతల్లో నీటి విడుదల తిరుమలగిరి/తిరుమలగిరి, డిసెంబర్ 28 : యాసంగి సీజన్ కోసం ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాల్వలకు అధికారులు నీటిని విడుదల చ�
పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్బుద్ధవనం సందర్శన.. కృష్ణానదిలో లాంచీలో విహారంనందికొండ, డిసెంబర్ 26 : సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక స్థలాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి స్వ�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్నమస్తే తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణకోదాడ టౌన్, డిసెంబర్ 26 : పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం ప�
సీపీఐ నాయకులుకోదాడ రూరల్ల్, డిసెంబర్ 26 : ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు. సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ�